బనకచర్ల ప్రాజెక్టు అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంతనాలు సాగిస్తున్నారు. ఇదేసమయంలో ప
కేసీఆర్ హయాంలో నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ అద్భుతమని ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశంసించారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ 28 ఎకరాల్లో దాదాపు పద
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర తెలంగాణ బీజేపీ నేతల పరపతి ఏమిటో తేలిపోయింది. రెండేండ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చిన మోదీ మన రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు.
గూగుల్..ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డాటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. వైజాగ్ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డాటా హబ్కు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబ
పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఏపీ, తెలంగాణ విభజనను పాకిస్థాన్తో పోల్చినప్పుడు తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీ కూడా స్పందించకపోవడం దారుణమని, రాష్ర్టానికి చెందిన 8 మంది బీజేపీ, 8 మంది క
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలోని బాణాసంచా కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అని ఊరికే అనలేదు... నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్త�
CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగా హాజరు కాకపోవడంతో సీఎం చంద్రబాబు తీవ్ర అ
దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 931 కోట్ల మేరకు ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమ�
గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశా