Champai Soren resigns | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్, ఇతర నేతలతో కలిసి గవర్నర్ను కలిశారు. తన రాజీనామా పత్రాన
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా రూ. 1000 నగదు అందిస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా కార్యకర్తలు మంగళవారం చేపట్టిన నిరసనలపై ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి స్పందించారు.
సీపీఎం, కాంగ్రెస్లు రెండూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు. బీజేపీ తమ ఉమ్మడి ప్రత్యర్థి అని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పరిరక్షించేందుకు కూటమి పార్టీలన్నీ కలిసిపోరాడగలవని ప్రకట�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గత ఏడాది మే నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. కొన్నిసార్లు అయితే ముఖ్యమంత్రి మార్పు తథ్యమనేలా సాక్ష్య
Posani Krishna Murali | రాజకీయ నాయకులే కాకుండా అన్ని వర్గాల ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలతో తన దృష్టిని మరల్చుకునే పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబు పై సవాళ్ల వర్షం కురిపించారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్ గెలిస్తే సోనియాగాంధీ తనకే సీఎం పోస్టు ఇస్తుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాజాగా మరోసారి తాను సీఎం రేస్లో ఉన్నట్టు గుర్తుచేశారు. మీకు సోనియమ్మ ఇస్తే తమకు ఇచ్చే గాడ్ఫాదర్లు కూడా అధిష్ఠానం�
Karnataka | కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీలాట కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. తాజాగా మంత్రి సతీశ్ జార్ఖిహోళి సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక మాడల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు కర్ణాటకలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇరకాటంలో పడే విధం గా ఉన్నాయి.
మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత (అజిత్ పవార్ వర్గం) ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎం పదవి ఖాళీ లేదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో దీర్
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటక (Karnataka) ముఖ్యంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు (Siddaramaiah) సీఎం పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పీసీసీ అధ్యక్షుడు డీకే శివ
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ