ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ�
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ దుస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. పార్టీలో ఏం జరుగుతుందో.. ఎవరు ఏ కుంపటి పెడుతున్నారో తెలియని పరిస్థితి. ఎవరికి వారు ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నార�
: సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం
కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి బీజేపీకి వెళ్లిన నేతలను కాంగ్రెస్లోకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, తమకు అలాంటి ఆలోచనే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఈటల రా
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ విషయమై మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలపాలని, లేకుంటే దళితు�
రాజ్యాంగం పౌరులకు సమాన హోదా, హకు కల్పించిందని, దాన్ని బీజేపీ కాలరాస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార ఆరోపించారు. సమాజంలో వైషమ్యాలు తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్
బీజేపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అదానీపై ప్రధాని మోదీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమానికి �
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
‘సీనియర్ సభ్యులు, సీఎల్పీ నాయకులైన మీరు కూడా సమయపాలన పాటించకపోతే ఎలా? ఇది మీకు తగునా?’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సున్నితంగా మందలించారు.
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ ప్రాంతంరూపాంతరం చెందిన రోజు (సెప్టెంబర్ 17)ను పురష్కరించుకొని ప్రభుత్వం సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఫ్�
భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మంత్రి ప్రశాంత్రెడ్డి కౌంటర్ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న హరీశ్రావు, కే తారకరామారావు బల్లలు దుంకారు కాబట్టే తెలంగాణ రాష్�