రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పలు డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఇంకుడు గుంతలను శుభ్రం చేసి.. మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపట్టారు.
Scavengers | పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా ఉంచడంతోపాటు మొక్కలను విరివిగా పెంచే బాధ్యత కూడా స్కావెంజర్లదేనని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ అన్నారు. ప్రతీ పాఠశాలలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చ�
Labourers Suffocate To Death | వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మరణించారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Collector Rahul Raj | హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదితోపాటు వంట సరుకులు నిల్వ చేసే గదిని తనిఖీ చే
మనకు విరేచనాలు, జ్వరం లాంటివి తలెత్తినప్పడు సాధారణంగా కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వచ్చిన రోగాలని పొరబడుతుంటాం. అంతేతప్ప వాటికి మూలం వంటింట్లో పాత్రల్ని కడిగే స్పాంజ్గా అనుమానించం.
శరీరాన్ని, ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. వంటపాత్రలను కూడా అంతే క్లీన్గా ఉంచుకుంటాం. వంటకు ఉపయోగించే పాత్రలకు నూనె జిడ్డు, మరకలు, మంట కారణంగా చేరిన మసి అంటుకుంటాయి. వంట చేయడం ఒక ఎత్తయితే..
చాలామంది దుస్తులు ఉతకడానికి వాషింగ్మెషిన్ వాడతారు. ఇప్పుడు మధ్యతరగతి వారికీ ఈ యంత్రం చేరువైంది. మన దుస్తులను శుభ్రపరిచే వాషింగ్మెషిన్ను ఇలా పరిశుభ్రంగా ఉంచుకుందాం..
యూపీ, బీహార్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయ్లెట్స్, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు భవన నిర్మాణ పనుల్లో స్ధిరపడుతున్నారని డీఎంకే ఎంపీ (DMK MP) దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు పెనుద�
కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు.
Viral News | ప్రయాణ సమయంలో ఏదైనా పడేసుకుంటే కొందరు దాన్ని శుభ్రం చేస్తారు. మరికొందరు మనకెందుకు స్వీపర్లు చేస్తారులే అనుకుంటారు. ఇంకొందరైతే స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇతరులు పడేసిన చెత్తను సైతం తీసుకుని ద
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
సత్తుపల్లి : మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కూసంపూడి మహేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్య�