గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్�
గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉంచి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు తెల�
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించగా, రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. దీనిలో 25వేల లోపు ఉన్న జనాభా ఉన్న మున్సిపల్లో కొత్తపల్లి మున్సిపల్ మొదటి ర్య�
ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ స్టంట్ అని, స్కూల్ పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చ
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివార�
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో పరిశుభ్రతలో మంచి పురోగతి నెలకొంటున్నదని హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిగిలిన డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్ర�
పరిసరాల పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 1వ వార్డులోని కాశీంపల్లి, సెగ్గంపల్లిలో జరిగే పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు. ఇంట
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9
Toilet | తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో
ఓపెన్ నాలా.. వరద నీటి కాలువ పైపులైన్లలో పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మలక్పేట సర్కిల్ పరిధిలోని ఓపెన్ నాలా, భూగర్భ వరద నీటి కాలువ పైపులైన్లలో పనులను అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రీ మాన్�