Lok Sabha elections | దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 40.3 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో గరిష్ఠంగా 51.87 �
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో (Murshidabad) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచే
Khalistani Referendum Turns Violent | అమెరికాలో జరిగిన ఖలిస్థానీ ప్రజాభిప్రాయ సేకరణ హింసాత్మకంగా మారింది. ప్రత్యర్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఖలిస్థానీ వర్గాలకు చెందినవారు కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Clashes Between TMC, BJP Councillors | మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో టీఎంసీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes Between TMC, BJP Councillors) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆఫ్రికా దేశంలో సూడాన్ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతున్నది. ఆర్మీ, శక్తిమంతమైన పారామిలిటరీ (Paramilitary) బలగాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. దీంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధాని
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు జ
శనివారం మహా శివరాత్రి నేపథ్యంలో శివాలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు దళిత వర్గానికి చెందిన యువతులు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బీజేపీ అనుబంధ విద్యార్థి స
ఎన్’జమెనా : ఆఫ్రికా దేశం చాడ్లో గోల్డ్ మైనర్ల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది మృతి చెందారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు. లిబియా సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతా