ముంబై: ఒక స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయిసర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలోని ఉక్క కర్మాగా�
Patiala | పంజాబ్లోని పటియాలాలో (Patiala) రెండు గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకొని, కత్తులు దూసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించిం�
ముంబై: మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన జెండాల తొలగింపు నేపథ్యంలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆందోళనకారు�
హైదరాబాద్ : నగరంలోని కృష్ణాగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్రికెట్ ఆడుతుండగా.. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్పై ద�
మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇ�
గౌహతి: పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించిన, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పోలీసులు, ఇద్దరు పౌరులు ఉన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఒక సందర్భంలో పోలీసులు కాల్పులు కూడా జ�
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్�
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�
నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇం�