Woman Kills Husband for Compensation | ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. పరిహారం కోసం పులి దాడిలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పేడ కుప్ప నుంచి వెలికితీశారు.
Air India Crash | ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మరణించిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించి తప్పుడు మృతదేహాలు చేరాయని బ్రిటన్కు చెందిన రెండు కుటుంబాలు తెలిపాయి. తమవారి మృతదేహాలను సరిగా గుర్తించలేదని ఆరోపించాయి.
Search operation in JK | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో కాల్పులు జరిపి 26 మందిని చంపిన ఉగ్రవాదుల్లో నలుగురిని తాను చూసినట్లు ఒక మహిళ సమాచారం ఇచ్చింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కథువాలో భారీగా సెర్చ్ ఆపరేషన్ చే
Sanjay Singh | తన భార్య అనితా సింగ్ ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Navjot Singh Sidhu | క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల వాదించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్�
Jairam Ramesh | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు వారం సమయం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఎన్నికల కమిషన్ (ఈసీ)ను కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. సోమవారం సాయంత
Name Change Buzz | దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాయాది దేశమైన పాకిస్థాన్ మీడియా కూడా ఈ అంశంపై స్పందించింది. ‘ఇండియా’ అధికారంగా తన పేరును ‘భారత్’గా మార్చుకున్నట�
ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరె�
తన తండ్రిపై లూసీ చేసిన ఆరోపణలపై ఫ్రీమాంట్ పోలీసులు దృష్టిసారించారు. బావి ఉన్న ఆ ప్రాంతం వద్దకు జాగిలాలను రప్పించారు. అక్కడ మానవ అవశేషాలున్నట్లు ఆ కుక్కలు పసిగట్టాయి.
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని తాను ఛేదించినట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రూస్జెల్నిక్కీ ప్రకటించారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ కానే కాదని, అది ఒక ఊహ మాత్రమేనని పేర్కొన్నారు
కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లోని 85 శాతం భూభాగం తమ నియంత్రణలో ఉన్నదని తాలిబాన్ ప్రకటించింది. అమెరికా సైనిక బలగాలు వెనుదిరిగిన తర్వాత సరిహద్దు పట్టణం ఇస్లాం ఖాలాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో