CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని స�
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ వాటి ఉపకులాలకు చెందిన ఉద్యోగుల వివరాలను అందించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీచేశారు.
రేప్ కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడటానికి ఓ తరం పడుతున్నదని, కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందన్న భావన సామాన్యుల్లో ఏర్పడి�
శాంతియుతంగా చేసే నిరసనలను అడ్డుకోవద్దని, అంతరాయం కలిగించొద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోల్కతా హత్యాచార ఘటనను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న
ఇప్పుడంటే స్కూల్లో టీచర్ల వద్ద బెత్తాలు కనిపించడం లేదు. విద్యార్థులను బెత్తం తో దండించడం ఇప్పుడు నేరం. కానీ దశాబ్దాల క్రితం ఇది చాలా సర్వసాధారణ విషయం.
CJI Justice Chandrachud | క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో భ
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్నది.
వృత్తి నిర్వహణలో మంచి, చెడుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ లాయర్లకు సూచించారు. తాను యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు ఒక క్లయింట్ ఫీజుకు బదులుగా తన తల్లికి చీరను బహు�
జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు శనివారం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్లో సీజేఐతో ప�
తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.