Civil Supplies | మిల్లర్ల నుంచి ధాన్యం బకాయిల వసూళ్లకు పౌరసరఫరాల శాఖ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లయ్ శాఖ అసలు లక్ష్యం.. మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడమా? లేదా కేసులు పెట్టడమా?
వేలం వేసిన ధాన్యం బకాయిలను చెల్లించేందుకు మిల్లర్లకు చివరి అవకాశం ఇస్తున్నామని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోగా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశిం�
Civil Supplies | ఉన్నపళంగా సివిల్ సప్లయ్, విజిలెన్స్ దాడులకు దిగడంపై మిల్లుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 టెండ ర్ ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు వసూ లు చేయడమే ఈ దాడులకు ముఖ్య కారణమనే చర్చ జరుగుతున్�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది.
వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలకు సరఫరా అయిన గన్నీ బ్యాగులు తిరిగి ఇచ్చేందుకు వస్తే మహిళ సంఘాల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఐకే�
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైస్ మిల్లర్ల
రాష్ట్రంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ కోసం ఇబ్బంది ఉండదని, ఆదివారం నుంచి చమురు సరఫరాను 126 శాతం పెంచామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ అంటూ ఆ శాఖ ఉన్నతాధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొందరు రైస్ మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. తన సబార�
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉన్నది జిల్లా అధికారుల పనితీరు. సివిల్ సప్లయ్ నుంచి నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందాల్సిన కమీషన్ డ�
కామారెడ్డి సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరి
మిగిలిపోయిన దొడ్డుబియ్యం విక్రయించేందుకు వేలం వేసినా సివిల్ సప్లయ్కి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వాస్తవానికి మంగళవారం టెండర్లు తెరువాల్సి ఉండగా టెండర్లు రాకపోవడంతో సి�
చౌక ధరల దుకాణాల నిర్వహణలో ఆలసత్వం, నిర్లక్ష్యం పనికి రావని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. చౌక ధరల దుకాణం నిర్వహణ చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు ము�