ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రె
మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగా క్రీడాకారులు అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే జాతీయ స్థాయి యోగా చాంపియన్షిప్ పోటీల్లో పతకాల పంట పండించాలని, రాష్ట్ర కీర్తి పతాకాన్ని నలుదిశలా చాటాలని
కోర్టులను గౌరవించని బండి సంజయ్కి ఎంపీగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియా తో మాట్లాడారు. డబ్బులు వసూల
Telangana | హైదరాబాద్ : రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. ఎవరైనా డీలర్ మృతి చెందితే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీలర్షిప్ ఇచ్చేందుకు వయస్సు ప�
Paddy Procure | హైదరాబాద్ : ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని, ఈ నెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించ�
కరోనా మహమ్మారి ప్రభావంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డులున్న కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చే�
పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 32 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం�
Minister KTR | మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీ సందర్భంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ధాన
పెద్దఅంబర్పేట : ప్రభుత్వం నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని అంగన్వాడీ సెంటర్లు, చౌకధార దుకాణాలను ఫుడ్ కమిషన్ సభ్యులు సందర్శించారు. కేంద్రాల్లో నిత్యావసర స