విజయం ఒక్కసారిగా రాదు. వచ్చినా స్థిరంగా ఉండదు. శ్రమించి సాధించే విజయం చిరస్థాయిగా ఉంటుంది. దానికోసం శ్రమించాలి. సాహసాలు చేయాలి. అప్పుడుగానీ అసలైన విజయం రాదు’ అని నాన్న చెబుతుండేవారు.
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్' లఘుచిత్రం ఎంపికైనట్లు ఆ సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రాఫర్ అన్వేష్ వారాల తెలిపారు. కొన్నేండ్లుగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున
మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. సదాశివన్ దర్శకుడు. నైట్షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద
షారుఖ్ఖాన్ తాజా చిత్రం ‘జవాన్' ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 600 కోట్ల మైలురాయిని దాటింది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై అగ్ర హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ప్�
‘దర్శకుడు ఈ కథ చెబుతున్నప్పుడు పెద్ద వంశీగారు గుర్తొచ్చారు. ఈస్ట్ గోదావరి వెటకారం, ఆ హ్యూమర్.. నిజంగా ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ రోజులు గుర్తొచ్చాయ్” అన్నారు హీరో రవితేజ. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర�
మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మరోమారు నిరూపించింది. ‘జవాన్' సినిమాను తట్టుకొని స్ట్రాంగ్ కలెక్షన్స్తో ఈ సినిమా దూసుకెళ్తున్నది’ అన్
‘పుష్ప’ ఓ లెవల్ అయితే.. ‘పుష్ప 2’ నెక్ట్స్ లెవల్..’ ఈ మాట అన్నది ఎవరోకాదు. ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్. చెన్నయ్లో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.
షారుఖ్ఖాన్ తాజా చిత్రం ‘జవాన్' ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు 80కోట
దర్శకుడు ఫాజిల్ ‘మణిచిత్రతాజు’ సినిమా ఏ ముహూర్తాన తీశాడోగానీ.. కన్నడలో ‘ఆప్తమిత్ర’గా, తమిళ్లో ‘చంద్రముఖి’గా, బెంగాలీలో ‘రాజ్మహల్'గా, హిందీలో ‘భూల్ భులయ్యా’గా రీమేక్ అవ్వడమే గాక, ప్రతి భాషలోనూ ఈ కథ �