‘డీజే టిల్లు’ చిత్రంతో యువతరానికి బాగా చేరువయ్యారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్వేర్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వ�
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘దసరా’ వంటి పూర్తి స్థాయి మాస్ సినిమా తర్వాత హీరో నాని ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్ర�
నువ్వేకావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావు వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్. తాజాగా ఆయన ‘ఉషా పరిణయం’ పేరుతో ఫీల
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్లాంట్ మ్యాన్'. కె.సంతోష్బాబు దర్శకుడు. పన్నా రాయల్ నిర్మాత. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఆ�
‘దర్శకుడ్ని కావాలనేది నా కోరిక. ఈ విషయాన్ని ‘మన్మథుడు’ షూటింగ్ టైమ్లో నాగార్జున గారికి చెప్పాను. నీ మెంటాలిటీకి దర్శకుడు అంటే కష్టంకానీ, నిర్మాతగా ప్రయత్నించు అని నాగ్ సలహా ఇచ్చారు.
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సారంగాదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్చంద్ర నిర్మిస్తున్నారు.
అఖిల్ సన్నీ, అజయ్ఘోష్, సంజయ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు.
‘అందరికీ నచ్చే సినిమా చేయడానికి మేమంతా ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ మాదిరిగానే సినిమా కూడా అందరినీ మెప్పిస్తుందని నా నమ్మకం’ అన్నారు పంజా వైష్ణవ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల
సోమవారం తన పుట్టిన రోజును జరుపుకుంది కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సందర్భంగా సరదాగా ఫ్యాన్స్తో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. తెలుగులో తాను నటించనున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్గారి �
జయాపజయాలకు అతీతమైన హీరోలు కొందరుంటారు. వారిలో అక్కినేని అఖిల్ ఒకరు. అతనికి సక్సెస్తో నిమిత్తం లేదు. అలాగే అభిమానులకు కొదవా లేదు. ముఖ్యంగా లేడీ ఫాన్ ఫాలోయింగ్లో అఖిల్ ముందు వరుసలో ఉంటాడు.
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.
‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్కి రిజ�
అరవైనాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి. వస్తువునైనా కావొచ్చు, మనిషినైనా కావొచ్చు. అపహరిస్తే అది కళే. ఇదే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పారిజాత పర్వం’.