సినిమాల ఎంపికలో తాను హీరోల ఇమేజ్కు అంతగా ప్రాధాన్యతనివ్వనని, సవాలుతో కూడిన పాత్రలనే అంగీకరిస్తానని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయిక శ్రద్ధాకపూర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద �
పదేండ్ల క్రితం రాణి ముఖర్జీ కథానాయికగా యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘మర్దానీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సరిగ్గా నాలుగేండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందిస్తే.. ఆ సినిమా కూడ�
చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటైర్టెనర్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకుడు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర
తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.
మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.రెండు సినిమాలు కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సీఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.
అక్కకోసం ప్రయత్నిస్తే అవకాశం చెల్లిని వరించింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తొమ్మిదో తరగతిలోనే నట ప్రయాణం ప్రారంభించింది. అది మొదలు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు, సీరియల్స్లో నటిస్తూ ప్రేక్ష�
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ సినిమాలోని బ్రహ్మానందం ఫస్ట్లుక్ని మేకర్స్ విడుదల చే
రాజ్తరుణ్ కొత్త సినిమా ‘భలే ఉన్నాడే’. మనీషా కంద్కూర్ కథానాయిక. జె.శివసాయి వర్ధన్ దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి సమర్పణలో ఎన్.వి.కిరణ్కుమార్ నిర్మిస్తున్నారు.
దిలీప్ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉత్సవం’. అర్జున్సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సురేష్ పాటిల్ నిర్మాత. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర�
తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.
తమిళ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్కు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.