అశ్విన్ కథానాయకుడిగా అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్రెడ్డి మూలి నిర్మించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రతిష్టాత్మక మైత్రీమూ�
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ఈ నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం గత కొంత కాలంగా బాలకృష్ణ సరైన దర్శకుని కోసం అన్వేషించి ఆ అవకాశాన్ని ప్రశాం
Vishal | నటుడు విశాల్, తమిళ నిర్మాతల మండలి మధ్య వివాదం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హీరో విశాల్తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఎవరైనా
Sai Durga Tej | పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మెగా హీరో సాయి దుర్గ తేజ్. ఇటీవల తండ్రీకూతుళ్ల ఓ వీడియోను కించపరిచే విధంగా వీడియోను చేసిన ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్పై చర్య తీసుకునే విధం�
అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది.
‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది.
ఎట్టకేలకు అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పంథా మార్చుకున్నారు. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన త్రివిక్రమ్, ఇప్పుడు పాన్ ఇండియా ప్రేక్షకులవైపు దృష్టి సారిం�
‘ప్రతిష్టాత్మకమైన ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్(IFFM)లో భాగం కావడం నటుడిగా నాకు దక్కిన పెద్ద గౌరవం. ఈ వేదికపై భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది.