యువ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిమ్స్లో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబాన
గేయ రచయిత తైదల బాపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించి విభిన్న చిత్రాలను నిర్మించాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ…‘దాదాపు 250 చిత్రాలకు పనిచేసిన అనుభవ�
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)చిత్రం ఓటీటీ వేదికలో ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. అక్షయ్కుమార్ హీరోగ�
ప్రేక్షకులు తనను మంచి నటిగానే గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నది అగ్ర తార కీర్తి సురేష్. గ్లామర్ పాత్రలు తన మొదటి ప్రాధాన్యం కానేకాదని చెప్పింది. కమర్షియల్ సినిమాలో హద్దు దాటి కనిపించడం తన వ�
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మంగళవారం అర్థరాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 ఏండ్లు. రామారావు మ
తమిళ అగ్ర హీరో సూర్య వితరణశీలత గురించి అందరికి తెలిసిందే. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా ఎంతో మందికి అండగా నిలిచారాయన. తాజాగా సూర్య కన్యాకుమారిలో�
ఇరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నాయికగా ప్రయాణం కొనసాగించాను, భిన్నమైన పాత్రల్లో నటించాను. కానీ ఇప్పుడు తెరపై ఎలా కనిపించాలి అనేదే నాకు ముఖ్యం అంటున్నది బాలీవుడ్ తార కరీనా కపూర్. రెండు దశాబ్దాల కెరీర్లో
RRR సినిమాకు కర్ణాటకలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను కర్ణాటకలో విడుద చేయనివ్వమని కన్నడ అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో Boycott RRR అనే హ్యాష్ ట్యాగ్ను కూడా రన్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే… స
సినీ తారల జీవితం అనునిత్యం ఆనిశ్చితితో కూడుకొని ఉంటుందని…కెరీర్కు ఎలాంటి భరోసా లభించదని ఆవేదన వ్యక్తం చేసింది కథానాయిక మెహరీన్. ఎత్తుపల్లాలతో కూడుకున్న సినీ ప్రయాణంలో ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్ట�
‘ఊ అంటావా..’ అంటూ సమంత విసిరిన వలపు మంత్రానికి యావత్ కుర్రకారు దాసోహమయ్యారు. చూపుతిప్పుకోనివ్వని అందచందాలు, హుషారెత్తించే నృత్యంతో ఈ భామ రసహృదయుల్ని ఫిదా చేసింది. ‘పుష్ప’ సినిమాలో ఈ ఐటెంసాంగ్తో సమంత ద�
‘భద్రం బీకేర్ఫుల్ బ్రదర్’ ఫేమ్ చరణ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రోరి’. బుధవారం చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఈ చిత్రం మొదటి లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చ
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్కడి థియేటర్లలో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ఇటీవల చిత్రపరిశ్రమ నుంచి ప్రముఖులు ముఖ్యమం�
పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సినీ హీరో తనీష్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ల�
అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని త