Kota Srinivasa Rao | తెలుగు సినీ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటుల్లో ఒకరు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). ఆయన గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయారన్నది ఆ వార్త సారాంశం. అ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఈ నేపథ
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను డాల్బీ థియేటర్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేసి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నారు గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. ఆస్కార్ వేడుక అనంతరం ఇటీవల ఈ
కన్నడ సోయగం రష్మిక మందన్న ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో తొలి చిత్రంతోనే చక్కటి విజయాన్ని సొంతంచేసుకున్న రష్మిక మందన్న అనతి�
ఇటీవల ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్లో గాయపడిన అమితాబ్ బచ్చన్ కోలుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస�
కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం ‘కోస్టి’. కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ �
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నాయికలుగా కనిపించనున్నారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. అభిషేక్ పిక్�
అగ్ర నటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ ఇంట్లో బంగారం చోరి జరిగింది. చెన్నైలోని తమ నివాసం నుంచి దాదాపు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య చెన్నై తేనంపేట్ పో�
నాయికగా తాను ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నానో మొదటి చిత్రం నుంచే అవగాహనతో ఉన్నానని చెబుతున్నది బాలీవుడ్ నాయిక యామీ గౌతమ్. ‘వికీ డోనర్' చిత్రంతో తెరంగేట్రం చేసిన యామీ...పలు విజయవంతమైన చిత్రాలతో పేరు
Ke Huy Quan | ఆస్కార్ బహుమతి ప్రదాన కార్యక్రమం. విజేతల పేర్లు ప్రకటిస్తున్నారు. అవార్డు అందుకున్నవారు స్పందన తెలుపుతున్నారు. అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కానీ, ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్న కే హుయ్ మాట�
అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు లైనప్లో ఉన్నాయి. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్' చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల
కోలీవుడ్లో ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించిన సినిమా ‘అయోథి’. మతం నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ డ్రామాలో శశికుమార్, ప్రీతి అస్రానీ, యష్పాల్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
భారతీయ సాంస్కృతిక మూలాల్ని దృశ్యమానం చేసే కథలకే పాశ్చాత్య ప్రపంచం పట్టం కడుతున్నదని అన్నారు అగ్ర హీరో రామ్చరణ్. ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్�
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ హృతిక్ రోషన్తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహాంతో ‘బాట్లా హౌస్', ఫర్హాన్ అక్తర్కు జోడీగా ‘తూఫాన్' తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుం�