Adipurush | ఆదిపురుష్ సినిమా టీజర్పై వరుసగా రివ్యూలు వస్తున్నాయి. తాజాగా రామాయణ్ సీత పాత్రధారి దీపికా చిఖిలియా కూడా రివ్యూ చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రామాయణం కథను వీఎఫ్ఎక్స్లో తీసుకురావడం..
Amitabh Goodbye | అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘గుడ్బై’ మేకర్స్ టిక్కెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించారు. సినిమా విడుదల రోజున టికెట్ ధరను రూ.150 గా నిర్ణయించినట్లు నిర్మాణ సంస్థ సోమవారం..
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్ రాజ్)కి ఇద్దరు కొడుకులు ఆదిత్య కరికాలన్ (విక్రమ్), అరణ్మొళి వర్మ (పొన్నియన్ సెల్వన్) (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష) ఉంటారు. ఆదిత్య కరికాలన్ యుద్ధ వీర�
బాయ్కాట్ ట్రెండ్ను బాలీవుడ్ ముక్తకంఠంతో ఖండిస్తుంటే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం భిన్నంగా స్పందించారు. సినిమాలు మాకొద్దు అనే పిలుపునివ్వడం సరైనదే అన్నారు.
సినిమాల్లో అవకాశాలు లేక పోవడం తో టీవీ రియాల్టో షోలో పాల్గొనాల్సి వస్తున్నదని అంటున్నారు విలన్ రాహుల్దేవ్. పలు హిట్ చిత్రాల్లో ప్రతి నాయకుడిగా ఆకట్టుకున్నారాయన. రాహుల్ దేవ్ నటించిన ‘సింహాద్రి’, ‘�
కథలో ఎంపికలో తనదైన అభిరుచిని కనబరుస్తుంటారు యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభం నుంచి వినూత్నమైన సబ్జెక్ట్స్ను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. అయితే రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారానే ఆయన ప్
వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. దశాబ్దంన్నర కాలం ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ తార పాండమిక్ టైమ్లో పెళ్లి చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చింది. ‘ఆచార్య’ సినిమాను మధ్యలోనే వదు�
రానున్న ఆస్కార్ పురస్కారాల కోసం మన దేశం నుంచి గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ను పంపించడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ‘ఆర్ఆర్ఆర్' లాంటి చిత్రాలను వదిలేసి రీమే�
అగ్ర కథానాయిక శృతిహాసన్ చిత్ర సీమలో 13ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ నుంచి తప్పు�
నాగ చైతన్యతో వైవాహిక జీవితం నుంచి విడిపోవడం ఎంతో సంఘర్షణతో జరిగిందని వెల్లడించింది హీరోయిన్ సమంత. విడాకుల సమయంలో తనపై ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారన్న సమంత..విడిపోయేందుకు 250 కోట్ల రూపాయల తీసుకున్నాననే వ�
నటుడిగా గొప్ప పేరుప్రతిష్టల్ని సంపాదించుకున్నా తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషం కరువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్స్టార్ రజనీకాంత్. ఆరోగ్యం అత్యంత విలువైనదని, అది కోల్పోతే మన ఆత్మీయుల్ని �
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఏపీ హైకోర్టు స్టే విధిం�
‘నటనతో పాటు సంగీతం కూడా నా జీవితంలో ఓ భాగం. లండన్లోని వివిధ వేదికలపై పాటలు పాడాను. లాక్డౌన్ వల్ల లైవ్ మ్యూజిక్ చేసే వీలులేకుండా పోయింది. భవిష్యత్తులో నటనతో పాటు మ్యూజిక్పై దృష్టిపెడతా’ అని చెప్పిం�
దక్షిణాది ప్రేక్షకులను అందంతో పాటు అభినయంతో మెప్పించిన నాయిక కీర్తి సురేష్. హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అనే ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న కొద్ది మంది నాయికల్లో ఒకరామె. మహానటిగా మెప్పి�