సిరియా రాజధాని డమాస్కస్ శివారులో ఉన్న ఓ చర్చిలో ఆత్మాహుతి (Suicide Bombing) దాడి జరిగింది. డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కిక్కిరిసిన చర్చిలో జనం ప్రార్థనలు చేస్తుండగా ఓ వ్యక�
ముషీరాబాద్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన హెబ్రోన్ చర్చి వివాదానికి తెర పడిం ది. సొసైటీ, ట్రస్ట్ మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమం లో ఇరు వర్గాలు కోర్టు మెట్లెక్కడంతో సమస్యకు పరిష్కారం లభ�
ఏసుప్రభు బోధనలు అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ�
చర్చి స్లాబ్ నిర్మాణ ప్రమాదంలో ఓ కార్మికుడి మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. ఎస్సై విఠల్, స్థానికుల వివరాల ప్రకారం... కోహీర్లోని మెథడిస్ట్ చర్చి స్లాబ్ నిర్మా ణ ప్రమాదంలో బర్మాకు చెందిన ఖాస
అబిడ్స్ బొగ్గులకుంటలోని సెయింటనరీ వెస్లీ చర్చిలో యేసు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే చిత్రం క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
Telangana | సంక్షేమం, అభివృద్ధితో పాటు భిన్న సంప్రదాయాలతో దేశాన్ని ఆకర్షించే తెలంగాణ శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తిని చ�
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
Secretariat | సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభ�
సర్వమత సమానత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణలో మరోసారి గంగా జమునా తెహజీబ్ను చాటేలా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. సెక్రటేరియట్లో నిర్మించిన నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిని ఒకేరోజు ప్రారంభిం�
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది.
మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.