క్రైస్తవులం అని చెప్పుకోవడమే కాదు.. క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా ప్రవర్తించాలి, క్రీస్తులా ప్రార్థించుకోవాలి. ప్రభువు ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి సారించాడు. మొదటిది దేవుడ్ని పూజించాలి. రెండోద�
కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో ఇద్దరు వ్యక్తులు బ్రిటిష్ కాలం నాటి క్రైస్తవుల సమాధుల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్టాండ్ సమీపంలో క్రైస్తవులు మంగళవారం సమా
MMTS Trains | క్రిస్టియన్లకు శుభవార్త. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువైందని, పాస్టర్ ప్రవీణ్ పగడాల, దళిత క్రైస్తవ న్యాయవాది ఇజ్రాయెల్ హత్యలపై పాలకులు కావాలనే కాలయాపన చేస్తున్నాయని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ స
మానవుడు ఎంతటి మహనీయుడో, తప్పులు చేసి అంతటి బలహీనుడైపోతాడు కూడా. ఆ బలహీనత నుంచి మళ్లీ కోలుకోవాలి. తిరిగి శక్తిని పుంజుకోవాలి. ఇక్కడే ప్రతి మనిషీ తన మతాన్ని, దైవశక్తినీ ఆశ్రయిస్తాడు.
యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరుపుకొన్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు.
ఇంధన సామర్థ్యం, పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల నేపథ్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎ�
Jagadish Reddy | దసరా పండుగ వేళ మతసామరస్యం వెల్లివిరిసింది. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సామూహిక విందు ఇచ్చారు.
Tensions in Goa | బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్య�
BRS | లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉంటున్న క్రైస్తవులు బీఆర్ఎస్ కే అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ఎం. సాల్మన్ రాజు అన్నారు.
ప్రపంచంలో ప్రస్తుతం 4,200కు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా కొత్త మతం ఒకటి చేరింది. దీనికి ‘అబ్రహామిక్'గా నామకరణం చేశారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు.