వెలిమినేడు పీఏసీఎస్ లో యూరియా బ్లాక్ మార్కెట్ దందాపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులైన చైర్మన్ రఘుమారెడ్డి రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాష్ట్ర ప్ర�
సబ్సిడీ యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వాడితే క్రిమినల్ కేసులు
నమోదు చేస్తామని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంలోని రహదారిపై వెలి
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉందామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం ఆయన చిట్యాలలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిది చెక్కుల పంపిణీ క�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానలను బలోపేతం చేసింది. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ�
ఆర్గానిక్ కూరగాయల మార్కెటింగ్ కోసం చిట్యాల శివారులో గల ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. చిట్యాలలోని రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 47
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూడాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అ
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ దాడులు చేస్తుందని, బీఆర్ఎస్ నాయకులను రాజకీయాలకు దూరం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రలు పన్నుతూ కేసులు పెడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్
మూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన �
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు (ఆదివారం) స్వామ�
అనారోగ్యంతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు.
కూతురు కులాంతర వివాహం చేసుకుందని పురుగుల మందు తాగిన తండ్రి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.