గాడ్ఫాదర్ లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సల్లూభాయ్ సెట్స్ లో చిరు అండ్ టీంతో కలిసి జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై వచ్చ�
స్టార్ హీరో మరో చిరంజీవి మరో క్రేజీ రీమేక్పై కన్నేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మలయాళ హిట్ ప్రాజెక్టు బ్రో డాడీ (Bro Daddy) రీమేక్లో నటించనున్నాడని ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో అల్లు అర్జున్కు �
Mega Brothers | చిరంజీవి, పవన్ కళ్యాణ్ ..వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. మెగాస్టార్ రాజకీయాలకు దూరమయ్యాక కెరీర్ మీద పూర్తి ఫోకస్ పెట్టారు. మరోవైపు రాజకీయాల నుంచి ఏమాత్రం విరామం దొరికినా సినిమా షెడ్యూ�
అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్'. రాజకీయ నేపథ్య కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్' రీమేక్ గా ఈ సినిమా రూపొందుతున్నది. బాల�
Chirnajeevi emotional about Puneeth Raj kumar | దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా రాజ్ కుమార్ కుటుంబంతో ఆయనకు ఎన్నో ఏళ్ల నుంచి విడ�
తెలుగు, హిందీ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు చిరంజీవి (Chiranjeevi). ఈ స్టార్ హీరో ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ (Godfather) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అటు బీటౌన్, ఇటు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రంలో మాస్రాజ రవితేజ కీలక పాత్రలో నటించనున్నట్లు గతం నుంచే వార�
ఏప్రిల్ 29న వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఆచార్య (Acharya). విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో రౌండప్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంది. త�
అగ్ర కథానాయకుడు చిరంజీవి అతిథిగా సినీ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తామని కార్మిక సమాఖ్య నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్లో పాత్రికేయ సమావేశం
మహిళా దినోత్సవం రోజు మా చిత్రంలో నువు జాయిన్ అవడం సంతోషంగా ఉందంటూ హీరోయిన్ శృతిహాసన్ను ఆహ్వానించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్నకొత్త చిత్రంలో శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. ద�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలను సత్కరించాడు. ఈ క్రమంలో స్త్రీల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు.