‘చాలా విరామం తర్వాత బాస్ చిరంజీవిగారు పక్కా మాస్ ఎంటర్టైనర్ చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మ్యూజిక్ కొత్తగా ఉండేలా చూసుకున్నా’ అని అన్నారు దేవిశ్రీప్రసాద్.
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) జనవరి 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు చిరంజీవి. వాల్తేరు వీరయ్య విశేష�
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మూవీ నుంచి నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాటను లాంఛ్ చేశారు మేకర్స్.
'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' పాట గ్లోబెన్ గోల్డ్ అవార్డు గెలుచుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుందని సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు.
Veera Simha Reddy, Waltair Veerayya | నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఆరో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు చిత్రాల విడుదల రోజున ఉదయం 4 గంటల ఆటకు అనుమతులు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ
ఇటీవలే వైజాగ్లో గ్రాండ్గా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్తోపాటు మిగిలిన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్
అతి త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం వైజాగ్లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు వైజా�
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం రానే వచ్చింది. ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈవెంట్కు హాజరయ్యేందుకు చిరంజీవి (Chiranjeevi) , రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని అండ్ టీం స్పెషల్ ఫ్లైట్లో
“వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ప్రతీ సీన్లో వినోదం ఉంటుంది. అలాగే అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. ఈ పండక్కి రాబోతున్న కలర్ఫుల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు చిత్ర దర్శకుడు బాబీ కొల్లి.
అలనాడు అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్పతి’ అని ఏ ముహూర్తాన అన్నాడో కానీ,ఆయనతోపాటు ఎందరో హీరోలు బుల్లితెరపై, అటుపై ఓటీటీలోనూ మేము అన్స్టాపబుల్ అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు.
చాలా కాలం తర్వాత చిరు నుండి వస్తున్న మాస్ ఎంటర్టైనర్ కానుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అదీ కాకుండా మాస్ మహరాజా రవితేజ కీలకపాత్ర పోషించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటి�
ఏ విషయంలోనైనా తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది సీనియర్ కథానాయిక శృతిహాసన్. విమర్శలను ధీటైన సమాధానాలతో తిప్పికొడుతుంటుంది. తాజాగా ఈ భామ సోషల్మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్�