'వాల్తేరు వీరయ్య' సినిమాతో హిట్ ట్రాక్లోకి వచ్చిన చిరు ప్రస్తుతం అదే జోష్తో 'భోళా శంకర్' పూర్తి చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది
ఒకప్పుడు కొత్త సినిమా గురించి కొబ్బరికాయ కొట్టే మొదటి రోజు, గుమ్మడికాయ కొట్టే చివరి రోజు- ఈ రెండు తంతులకే ప్రచారం ఉండేది. కానీ, ఇప్పుడు ఏ పని చేసినా ప్రచారంలో తగ్గేది లేదు అంటున్నారు సినీ జనం.
సెకండ్ ఇన్నింగ్స్లో 'ఖైదీనెంబర్ 150' తర్వాత చిరుకు ఆ రేంజ్ హిట్ మొన్నటి వరకు లేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన 'సైరా' పక్క రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తెలుగులో పర్వాలేదనిపించే కలెక్షన్లతో లాక్కొచ్చింది.
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శ�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీనియర్ సినిమాటోగ్రాఫర్కు సాయమందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కెమెరామెన్ దేవ్రాజ్పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి.. ఆయన కుటుంబా
Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న.. ఇంకా స్పృహలోకి రాలేదు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తార�
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే విన�
సీనియర్ నటి జమున మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర స్యభామగా పేరుగాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు
Chiranjeevi | వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత అసలైన బ్లాక్బస్టర్ ఇచ్చాడు మెగాస్టార్ . చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలైన కమ్ బ్యాక్ సినిమా ఇదే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.