‘నాన్న పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఇప్పట్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. నాకు నేను హీరోగా ఎదిగాకే నాన్న దర్శకత్వంలో సినిమా చేస్తా.’ అన్నారు ఆకాష్ పూరీ. ప్రతిష్టాత్మకంగా మొదలైన పురుషుల వస్త్రవ్యాప�
Trisha | ఎప్పుడెప్పుడు చిరుతో కలిసి విశ్వంభరషూటింగ్లో పాల్గొంటానా..? అని ఎదురుచూస్తున్న త్రిష (Trisha )కు ఆ రోజు రానే వచ్చింది. ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న విశ్వంభర (Vishwambhara )షూటింగ్లో జాయిన్ అయింది త్రిష.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమో�
‘దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టే వీరసైనికుల గాధలపై రీసెర్చ్ చేసి, నేరుగా వారిని కలిసి, వారి సూచనలను కూడా తీసుకొని తయారు చేసుకున్న కథ ‘ఆపరేషన్ వాలంటైన్'. ఇలాంటి కథలు చూసినప్పుడు మనసంతా ఉద్వేగంతో నిండి�
చిరంజీవి ఎంత గొప్ప సూపర్స్టారో అంతగొప్ప ఫ్యామిలీ పర్సన్ కూడా. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారాయన. ముఖ్యంగా తన సతీమణి సురేఖకు ఆయనిచ్చే గౌరవం నిజంగా అభినందనీయం. నేడు సురేఖ పుట్టినరోజు.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తుంటారు. అందుకే ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తుంటారు. వెకేషన్స్కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నాళ
Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. మెగా 156 (MEGA 156)గా వస్తోన్న ఈ మూవీ నుంచి విడుదల చేసిన టైటిల్ లుక్ను, కాన్సెప్ట్ వీడియో సినిమాపై క్యూరి�
Chiranjeevi | చిరంజీవి రాజకీయాలు మానేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. పదేండ్లు పాలిటిక్స్ చేసిన తర్వాత ఆయనకు రాజకీయమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాడు కూడా. తనది కానీ గ్రౌండ్లోకి వెళ్ల�
AP Minister | ఆంధ్రప్రదేశ్కు చిరంజీవి ( Chiranjeevi ) రాజకీయం వల్ల తీరని నష్టం జరిగిందని, ఇంకా ఆ నష్టాన్ని ప్రజలు మరిచిపోలేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Venugolala Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.
18ఏళ్ల విరామం తర్వాత చిరంజీవితో జతకట్టనున్నారు త్రిష. 2006లో వచ్చిన ‘స్టాలెన్' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. కెరీర్ లాంగ్విటీలో వీర్దిదరూ ఎవరితో ఎవరూ తీసిపోరనే చెప్పాలి.
‘ప్రజాప్రతినిధుల భాషపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పకనే కొన్ని అంశాలు చెప్పారు. నేను విద్యార్థి దశ నుంచి వారి దృష్టిలో ఉన్నా. అక్కడి నుంచి ఇక్కడిదాక నా రాజకీయ ఎదుగుదలను వారు చూస్తున్నారు.
కొన్నేండ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహ పరిచిందని పద్మ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు.
తాజా గా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్ర భుత్వం ఆదివారం సతరించనున్నది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్రెడ్డి అవార్డు గ్రహీతలను సతరిస్తారు.