అదేంటి.. గ్యాంగ్ లీడర్ చిరంజీవి కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన హవా చూపిస్తున్నాడు. వచ్చిన ప్రతి సినిమాతో ఇండస్ట్ర�
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరు అంటే అమ్మ ప్రేమను దక్కించుకున్న వారే అని చెప్పొచ్చు. ప్రతి �
కరోనా మహమ్మారి వలన ఎందరో లెజెండ్స్ని మనం కోల్పోతున్నాం. గత ఏడాది లెజండరీ గాయకులు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూయగా, తాజాగా ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో కన్నుమూశా�
గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించడంతో అందరు ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు ఈ ఖాళీ సమయంలో తమ హీరోలకు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్ని బయటకు తీస్తూ ఒక్కొక్కటిగా వైరల్ చేస్తూ �
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ పరిశ్రమ కోసం ఎనలేని కృషి చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వార
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా లాక్డౌన్ వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. మ�
కరోనా సెకండ్ వేవ్ వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో ఒకరికొకరం సాయంగా ఉండాలి అంటూ సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినే�
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఒకరు కరోనా బారిన పడడంతో ఆయన ప్రస్తుతం కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స పొ�
చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా వలన చిత్ర
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు. ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మేడే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నిత్య శ్రామికులందరికి తన సోషల్ మీడ