‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’ అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్లో ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర �
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడు.. అమరగాయకుడని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదని అన్నారు సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్. దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు 78వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి, కుటంబ సభ్యుల న
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ల
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమాగా సైరా చిత్రం చేసిన చిరు ఇప్పుడు కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఈ సిని�
ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ని స్థాపించి ఎందరో ప్రాణాలకు అండగా నిలిచిన చిరంజీవి ఇటీవల తెలుగు రాష్ట్రాలలో.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అంటూ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న ఆక
ఎదురులేని ప్రజానాయకుడు , తిరుగులేని కథానాయకుడు, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజా లోకం మొత్తం ఆయనను స్మరించుకుంటుంది. కుటుంబ సభ్యులే కాక ఇండ�
ఆచార్య..టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల నుంచి నిర్మాణ దశలో ఉంది.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్లను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గత క�
కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో చాలా మంది ప్రజలు ఆక్సిజన్ దొరక్క మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవసరం ఉన్న వ
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టాడో తెలియదు కాని కరోనా వలన ఈ చిత్రం
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటున్నాడు.
సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు మూడేళ్లకు పైగానే సమయం కేటాయించాడు. సినిమా షూటిం�
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్నుమూసారు. శుక్రవారం రాత్రం పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించగా, ఆయన మరణ వార్త తెలుసుకొని ప్రతి ఒక్కర�