యువ హీరో శర్వానంద్, గ్లామర్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మంలో ఘనంగా ని�
‘రామ్చరణ్ చిన్ననాటి మిత్రుడిగా శర్వానంద్ మా ఇంట్లోనే పెరిగాడు. శర్వానంద్ నాకు మరో రామ్చరణ్ అనుకుంటా. ప్రతి సినిమాకు పరిణితి సాధిస్తూ శర్వానంద్ దినదినప్రవర్ధమానమవుతున్నాడు. ‘శ్రీకారం’ సినిమా �
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్కాస్టులో ‘ఆచార్య’ సినిమా ైక్లెమాక్స్ సీన్లో భీకర పోరాట దృశ్యాల చిత్రీకరణ జరిగింది. ైక్లెమాక్స్ సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చిత్రీకరించారు. హీరోలు చిర
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇల్లందులో జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొంటున్నాడు. మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో �
టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీకారం చిత్రం మార్చి 11న విడుదల కానుండగా, ఈ సినిమాకు సంబంధించి జ�
మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తున్న కూడా ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో వరసగా రీమేక్ సినిమాలు చేయడాన్ని తప్పు పడుతున్నారు విశ్లేషకుల�
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సామాజిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జర�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు జేకే మైన్స్లో జరుగనుంది. ఈ సందర్భంగా ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ శుక్రవారం ఖమ్మంలో రాష్ట్ర రవాణ�