మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆక్సిజన్ బ్యాంకులని స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న చిరు,మరోవైపు సినీ కార్మికులకు ఉచిత �
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడ
కరోనా సమయంలో పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు లెజండరీ స్టార్స్ ఒకే ఫ్రేములో ఉన్న పిక్ వైరల్ అవుతుంది. 33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా విజయ బాపినీడు ద�
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. నిజంగా ఇది జరిగితే థియేటర్లో రచ్చ మాములుగా ఉండదని ముచ్చటించుకున్నారు. మరి ఆ వార్త ఏంటంట
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా కథాంశంతో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చేస్తున్న సేవల అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి.ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న చిరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు �
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది.
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరే�
ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న రియల్ హీరో సోనూసూద్. ప్రాంతాలకు అతీతంగా సేవలు చేసుకుంటూ పోతున్న సోనూసూద్ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. స�
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేములో చూస్తే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. అయితే పలు సందర్భాలలో చిరు, పవన్�
చిరంజీవి, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలలో కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ఆపద్బాంధవుడు. 1992లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా మీనాక్షికి కూడా
కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికే సినిమా వచ్చి నెల అయ్యుండేది కూడా.
మెగాస్టార్ చిరంజీవికి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన కెరియర్లో ఎన్నో సాధించారు. త్వరలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుండగా, ఈ సినిమా రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట�
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు మరి కొద్ది రోజులలో లూసిఫర్ చిత్రం చేయనున్