మెగాస్టార్ చిరంజీవి అందరివాడులా మారి కష్టాలలో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి ల
స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఆ కోవలో యర్రా నాగబాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేరకు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చ�
అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాట�
చిరంజీవి | కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలకు అగ్ర హీరో చిరంజీవి అండగా నిలిచారు. లక్షా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కష్టాల్ని తెలుసుకొ
కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైర�
నిజానికి లూసీఫర్ రీమేక్ ఏప్రిల్లోనే సెట్స్ పైకి రావాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే చిరుకు నచ్చిన మార్పులు చేయడంలో విఫలమయ్యాడని.. చివరి నిమిషంలో ఈయన్ని పక్కన బెట్టేశారని తాజాగా ప్రచ
కోవిడ్సెకండ్వేవ్ తో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ను నియంత్రించే దిశగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఈద్ ఉల్ ఫితర్.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు చాలా ప్రత్యేకం . ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేర�
నర్సు వృత్తికి మార్గదర్శకంగా ఉన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 లో క్రిమియా యుద్ధంలో టర్కీ లో గాయపడిన సైనికులకు చేసింది. ఆమె చేసిన సేవకు గుర్తుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12 ను పురస్కరించుకుని అంతర్జ�
ఇటీవల కరోనాతో కన్నుమూసిన సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి అగ్రనటుడు చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించా�