చిరంజీవి కెరీర్లో ఎప్పుడూ లేనివిధంగా ఓ సినిమాపై ఇప్పుడు చాలా కన్ప్యూజన్స్ వస్తున్నాయి. సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే దర్శకుల విషయంలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చావుకబురు చల్లగా సినిమా చేశాడు ఈయన. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇంకా చెప్పాలం�
స్వయంకృషితో ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వన్ అండ్ వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఆయన కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు చాలా సినిమాలు ఇండస్ట్�
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజులలో జరగనున్న ఈ ఎలక్షన్స్లో ఈ సారి విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తె�
టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రాంచరణ్.
ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు అందరు తమ నాన్నతో ఉన్న అనుబంధాలని గుర్తు చేసుకుంటూ వారితో దిగిన రేర్ ఫోటోస్ని షేర్ చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా తన నాన్నతో దిగి�
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో స్పీడ్ పెంచగా,ఆయన స్పీడ్కు కరోనా బ్రేక్ వేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఆచార్య సినిమా కూడా ఇంకా పూర్తి కాలేదు. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే అన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు ఈయన. ప్రస్తుతం అయితే సెట్స్ పై ఉన్న సినిమా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య. ఈ �
మెగాస్టార్ చిరంజీవి కరోనా కష్టకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆక్సిజన్ బ్యాంకులని స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న చిరు,మరోవైపు సినీ కార్మికులకు ఉచిత �
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడ
కరోనా సమయంలో పాత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నలుగురు లెజండరీ స్టార్స్ ఒకే ఫ్రేములో ఉన్న పిక్ వైరల్ అవుతుంది. 33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా విజయ బాపినీడు ద�
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. నిజంగా ఇది జరిగితే థియేటర్లో రచ్చ మాములుగా ఉండదని ముచ్చటించుకున్నారు. మరి ఆ వార్త ఏంటంట
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా కథాంశంతో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.