గోడకు కొట్టిన బంతి.. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మణిశర్మ. ఈయన పని అయిపోయింది.. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో ఉండాల్సిందే.. స్టార్ హీరోలు ఈయన వైపు చూడరు.. కుర్ర సంగీత దర్శకుల ధాటికి మణిశర్మ తట�
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. రామ్చరణ్ సమర్పణలో నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసి�
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి పదవి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డికి తన ట్వి�
తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు రాజకీయ నాయకులతో కూడా మంచి సంబంధాలున్నాయి. తమ సినిమాలు తాము చేసుకుంటూనే..పొలిటికల్ గానూ బాగానే రిలేషన్ మెయింటేన్ చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిర
బాలీవుడ్ లో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ నవాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్ కు వెన్నతో పెట్టిన విద్య.
అమరావతి,జూన్ 30: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ జరుగుతున్న ప్రచారం పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశా
చిరంజీవి కథానాయకుడిగా మోహన్రాజా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమా మ్యూజిక్�
సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఆచార్య బ్యాలెన్స్ షూట్ వర్క్ ఇంకా కేవలం 12 రోజులు మాత�
గత నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను షాక్ గురిచేశాయన్నారు ‘మా’ అధ్యక్షుడు, సినీనటుడు నరేష్. తాము చేస్తున్న పనుల గురించి చిరంజీవితో పాటు సినీపెద్దలందరికీ ఎప్పటికప్పుడూ చ�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆచార్య షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. లూసిఫర్ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది