ఈద్ ఉల్ ఫితర్.. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ముస్లింలకు చాలా ప్రత్యేకం . ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడ్డట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనల మేర�
నర్సు వృత్తికి మార్గదర్శకంగా ఉన్న ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854 లో క్రిమియా యుద్ధంలో టర్కీ లో గాయపడిన సైనికులకు చేసింది. ఆమె చేసిన సేవకు గుర్తుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన మే 12 ను పురస్కరించుకుని అంతర్జ�
ఇటీవల కరోనాతో కన్నుమూసిన సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి అగ్రనటుడు చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించా�
అదేంటి.. గ్యాంగ్ లీడర్ చిరంజీవి కాకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన హవా చూపిస్తున్నాడు. వచ్చిన ప్రతి సినిమాతో ఇండస్ట్ర�
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరు అంటే అమ్మ ప్రేమను దక్కించుకున్న వారే అని చెప్పొచ్చు. ప్రతి �
కరోనా మహమ్మారి వలన ఎందరో లెజెండ్స్ని మనం కోల్పోతున్నాం. గత ఏడాది లెజండరీ గాయకులు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూయగా, తాజాగా ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో కన్నుమూశా�
గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించడంతో అందరు ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు ఈ ఖాళీ సమయంలో తమ హీరోలకు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్ని బయటకు తీస్తూ ఒక్కొక్కటిగా వైరల్ చేస్తూ �
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ప్రాజెక్టు ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
దర్శకుల విలువను పెంచిన దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు సినీ పరిశ్రమ కోసం ఎనలేని కృషి చేశారు. ఆయనకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వార