కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చేస్తున్న సేవల అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి.ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న చిరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు �
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది.
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరే�
ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న రియల్ హీరో సోనూసూద్. ప్రాంతాలకు అతీతంగా సేవలు చేసుకుంటూ పోతున్న సోనూసూద్ సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. స�
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేములో చూస్తే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. అయితే పలు సందర్భాలలో చిరు, పవన్�
చిరంజీవి, మీనాక్షి శేషాద్రి ప్రధాన పాత్రలలో కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ఆపద్బాంధవుడు. 1992లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా మీనాక్షికి కూడా
కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికే సినిమా వచ్చి నెల అయ్యుండేది కూడా.
మెగాస్టార్ చిరంజీవికి రికార్డులు కొత్తేమి కాదు. ఆయన కెరియర్లో ఎన్నో సాధించారు. త్వరలో ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనుండగా, ఈ సినిమా రిలీజ్కు ముందే సరికొత్త రికార్డులు క్రియేట�
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్న చిరు మరి కొద్ది రోజులలో లూసిఫర్ చిత్రం చేయనున్
‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక..’ అంటూ చిరంజీవి వాయిస్ ఓవర్లో ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర �
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడు.. అమరగాయకుడని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదని అన్నారు సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్. దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు 78వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి, కుటంబ సభ్యుల న
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజులలో ముగియనుంది. ఈ సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ల
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమాగా సైరా చిత్రం చేసిన చిరు ఇప్పుడు కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఈ సిని�