ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ని స్థాపించి ఎందరో ప్రాణాలకు అండగా నిలిచిన చిరంజీవి ఇటీవల తెలుగు రాష్ట్రాలలో.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అంటూ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న ఆక
ఎదురులేని ప్రజానాయకుడు , తిరుగులేని కథానాయకుడు, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజా లోకం మొత్తం ఆయనను స్మరించుకుంటుంది. కుటుంబ సభ్యులే కాక ఇండ�
ఆచార్య..టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల నుంచి నిర్మాణ దశలో ఉంది.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో.. మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్లను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. గత క�
కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో చాలా మంది ప్రజలు ఆక్సిజన్ దొరక్క మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితులని గమనించిన చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవసరం ఉన్న వ
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టాడో తెలియదు కాని కరోనా వలన ఈ చిత్రం
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటున్నాడు.
సైరా చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు మూడేళ్లకు పైగానే సమయం కేటాయించాడు. సినిమా షూటిం�
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్నుమూసారు. శుక్రవారం రాత్రం పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించగా, ఆయన మరణ వార్త తెలుసుకొని ప్రతి ఒక్కర�
మెగాస్టార్ చిరంజీవి అందరివాడులా మారి కష్టాలలో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్ అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబానికి ల
స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఆ కోవలో యర్రా నాగబాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేరకు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చ�
అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాట�
చిరంజీవి | కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలకు అగ్ర హీరో చిరంజీవి అండగా నిలిచారు. లక్షా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కష్టాల్ని తెలుసుకొ