టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా అయిపోయాడు. మరోవైపు మెహర్ రమేశ్, బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు. చిరంజీవ�
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి (80) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో తమిళిసై సౌందర్ రాజన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఆమె పార్థివ దే�
ఈ మధ్య కాలంలో మంచి ఆల్బమ్స్ రూపొందుతున్నాయి. ఇవి సినిమాలపై భారీ అంచనాలు పెంచడమే కాకుంఢా శ్రోతలని అలరిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మ కాంబోలో వచ్చిన పలు సినిమాల మ్యూజిక్ �
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం బ్లాక్ బాస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఇ�
‘ఏపీ ప్రభుత్వంతో త్వరలో జరుపబోయే సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి సోమవారం అగ్రనటుడు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ చర్చలకు వారికి ఆప్తులైన పది, పదిహేనుమంది మినహా ఇండస్ట్రీలోని ఎవరిన�
మెగాస్టార్ చిరంజీవి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కొందరు విమర్శిస్తుంటే.. బాలయ్య లేకుండా మీటింగ్స్ పెట్టుకోవడమేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతో�
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కొద్ది రోజుల క్రితం షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన చేతికి గాయం కాగా, విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక హైదరాబాద్లోనే ఆయన చే
కరోనా తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. షూటింగ్లు స్తంభించడం, థియేటర్స్ మూతపడడంతో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవ�
ఆచార్య మూవీ | అక్టోబర్ లో ఆచార్య వస్తుందని ప్రచారం జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం అది రానట్లే. ఎందుకంటే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడ
ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కారణంగా మనం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 75వ స్వాతంత�
మెగాస్టార్ చిరంజీవితో నటించడానికి చాలా మంది హీరోయిన్లు కాచుకుని కూర్చుంటారు. కానీ మెగాస్టార్ సినిమాలో అవకాశం వచ్చినా కూడా ఒక హీరోయిన్ బెట్టు చేస్తుంది.
అగ్రకథానాయకుడు చిరంజీవి జోరు మీదున్నారు. ‘ఆచార్య’ పూర్తి కాకుండానే కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చారు. ఈ చిత్రానికి మోహన్రాజా దర్శకుడు. ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హ�
చిన్న విషయాన్ని కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూడడం ఫ్యాన్స్కి కామన్గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రతి విషయాన్ని చాలా లోతుగా చూస్తుంటారు. ఆయన మెగా ఫ్యామిలీ వేడుకలకు హాజరు కా�
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న ఆచార్య, లూసిఫర్ రీమేక్ తర్వాత బాబీ సినిమా చేయనున్నాడు. హీరోయిన్ గా సోనాక్షిసిన్హా (Sonakshi Sinha ) పేరును పరిశీలిస్తుండగా..ఆమె రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ