కరోనా సెకండ్వేవ్ ఉధృతి సినీరంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముందస్తుగా నిర్ణయించుకున్న సినిమా రిలీజ్లన్నీ వాయిదా పడుతున్నాయి. కరోనా వల్ల ఉత్పన్నమైన అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియని
మెగాస్టార్ చిరంజీవి , కలువ కళ్ల సుందరి ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న
ఆంధ్యజ్యోతి- ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ ఈ రోజు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త విని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కనక
ఇప్పటికే టాలీవుడ్లో సగం మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వారే కాగా, ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరొకరు వెండితర ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఆమె ఎవరో కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఇప�
కరోనా సెకండ్ వేవ్తో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతోపాటు షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి.
ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆకస్మిక మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు.
లీక్.. ఈ మాట ఇప్పుడు సినిమా వాళ్ళని చాలా బాధ పెడుతుంది. ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఉన్నా కూడా ఎక్కడో ఒకచోట నుంచి లీకేజ్ సమస్య వెంటాడుతోంది. తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా ఈ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కొరటాల శివ త�
క్రికెట్ ప్రపంచంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో! సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన సచిన్ రమేష్ టెండుల్కర్ తన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. భారత్ తరపున 200 టె
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ. కాలేజీ రోజుల్లో అధ్యాపకులు, విద్యార్థుల మధ్య తలెత్తే వివాదాలనూ సామరస్యంగా పరిష్కరించి ‘�
కన్నడ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్నారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్. 1954లో వచ్చిన బెదర కన్నప్ప సినిమా ద్వారా పూర్తి స్థాయి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాజ్కుమార్ అక్కడి నుండి మెల్ల
తెలుగు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తుంది.ప్రముఖులు, సామాన్యులు కరోనా బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ రాగా, ఈ రోజు ఆయన తనయు�