రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా మెగాస్టార్ మాత్రం అవసరమైన సందర్భాల్లో ముందుంటున్నారు. అటు సినీ పరిశ్రమ విషయంలోనే కాదు ఇటు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఖచ్చితంగా తన నిర్ణయాన్ని తెలుపుతున్నారు. అ
తెలంగాణ గవర్నర్ తమిళ సైకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. కరోనా క్రైసిస్ చారిటీకి సహకరిస్తున్న ప్రతీ సభ్యునికి మీ ప్రశంసలు మరింత ఉత్తేజాన్నిస్తాయన్నారు. గతేడాది లాక్ డౌన్ తో సినీపరిశ్రమ
సినిమాల పరంగా అగ్ర హీరో చిరంజీవి వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్పై ఉండగానే మరో మూడు చిత్రాల్ని అంగీకరించారు చిరంజీవి. తాజాగా ఆయన వంశీపైడిపల్లితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నా�
లూసిఫర్ రీమేక్ | మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. తెలుగులో మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో చిరుకు కొన్ని నచ్చట్లేదని తెలుస్తుంది.
అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషాదంలో మునిగిపోయారు. తనని ఆదరించి, అభిమానించే ఫ్యాన్స్లో కీలక వ్యక్తులు ఇద్దరు చనిపోవడం చిరంజీవిని కలచివేసింది. తన బ్లడ్ బ్రదర్స్ అయినటువంటి కదిరి వ్యాస్తవ్యులు ప్�
కరోనా మహమ్మారి బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని అగ్రకథానాయకుడు చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ద్వారా �
బాలయ్య-బోయపాటి కాంబోలో సినిమా అంటే రికార్డ్ ల మోత మోగాల్సిందే. అలా ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న అఖండ సినిమా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఉగాది కానుకగా వచ్చిన ఈసినిమా టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతో�
కోవిడ్ సెకండ్ వేవ్ని మొదట్లో లైట్ తీసుకున్నవారు ఇప్పుడు సీరియస్గా తీసుకోక తప్పడం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతూ పోతుండడంతో సినిమా రిలీజ్లతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతున్నాయి. స్టార్ హ
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్ | జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్కు కరోనా బారినపడ్డారు. అపోలో దవాఖాన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
నిమ్స్ మాజీ డైరక్టర్, ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.ఆయన రేడ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న చిత్రాన్ని విడ�
చిరంజీవి అభిమానులకే ఎందుకు | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత ఎంత వేగంగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా అనుకోని కారణాలు మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆచార్య’. హైదరాబాద్కు సమీపంలో వేసిన భారీ టెంపుల్ సెట్లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మే 13న ప�