ఓ ఆశ్రమంలోని భజన మందిరంలో ప్రతి పౌర్ణమి నాడు భజన, సత్సంగం జరుగుతాయి. ఓ యాభై ఏండ్ల వైద్యుడు మందిరంలో మూలగా కూర్చుని ఉండటం గురువు గమనించాడు. వాడిపోయిన ముఖంతో ఉన్న ఆయన ఏదో మొక్కుబడిగా భజన చేస్తున్నట్టు అనిపి
ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చా
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా చేసుకుంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్య�
‘రత్నైః కల్పిన మానసం హిమజలైః స్నానం చ దివ్యాంబరం’ అని మొదలయ్యే ఆది శంకరుల శివ మానస పూజా స్తోత్రంలో అన్నీ హృత్కల్పితాలుగా పేర్కొన్నారు. ‘హే పశుపతీ! హిమజలంతో స్నానం చేసి, దివ్య వస్ర్తాలు ధరించినావని, రత్నా�
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు.
ఆశ్రమంలో ఉదయపు నడక నడుస్తున్న గురువుతో ‘ఆనందంగా ఉండాలంటే ఎలా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. గురువు చిన్నగా నవ్వి, పక్కనే ఉన్న కొండను గమనించమన్నాడు. ఒక శిక్షకుడి ఆధ్వర్యంలో కొందరు కొండ ఎక్కుతున్నారు.
పన్నెండేళ్లకే సంస్కృత భాగవతాన్ని ఆపోశన పట్టిన పరమ భాగవతుడు. అంతే కాదు, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించిన వాడు. అలాంటి ఏకనాథ్ ఒకసారి తన స్నేహితులతో కలసి హరిద్వార్ వెళ్లాడు.
భారతీయ సంప్రదాయంలో తనను తాను తెలుసుకునే ప్రతి ప్రయత్నమూ ఒక ఇష్టి (యజ్ఞం)గా భావిస్తారు. నక్షత్రేష్టిలో కృత్తికతో మొదలుపెట్టి భరణి వరకు గణించడం సంప్రదాయం.
గజేంద్ర ఉవాచ- మేటి నటుని వలె మాయా వటువు (వామనుని) వంటి పలు విధాలైన వేషాలతో (అవతారాలతో) పటుతరమైన ప్రతిభను ప్రదర్శిస్తూ లీలానాటకమాడే నటన సూత్రధారిని, మునులు దేవతలు కూడా పరిపూర్ణంగా ప్రస్తుతింపజాలని పరమ పురు
బుద్ధి ఇంధనం. జ్ఞానం అగ్ని స్వరూపం. ఈ రెండిటినీ అనుసంధానం చేయడమే దీపావళి. దైవీశక్తితో బుద్ధిని ప్రచోదనం చేయగలిగితే.. మనసనే మందిరంలో ముసురుకున్న చీకట్లు తొలగిపోతాయి. గుండె గుడిలో వెలిగే గోరంత దీపం కొండంత ఆ