మధిర మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సోమవారం పరిశీలించారు. కాలసాని లక్ష్మీపతి అనే రైతు పండించిన మిర్చి తేజ రకం జెండా పాట రూ.13,200 లతో కొనుగోలు చేశారు.
కారం అనగానే చాలా మంది బాబోయ్ అని పారిపోతారు. మన పెద్దలు, పూర్వీకులు కారం ఎక్కువగా తినేవారు. కానీ నేటి జంక్ ఫుడ్ యుగంలో కారం తినే వారి సంఖ్య తగ్గుతోంది. తీపి పదార్థాలు, బేకరీ ఐటమ్స్కు అలవాటు పడి కా
మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో మిర్చి ధరలు భారీగా
మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని చండ్రుగొండలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘం నాయకులు మిర్చి కల్లాళకు
ములుగు జిల్లా వాజేడు మండలంలో ముమ్మరంగా మిర్చికోతలు ప్రారంభమయ్యాయి. మిర్చి కోసి, వాటిని కల్లాల్లో ఆరబోసే కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. రోజు కూలి సైతం రూ. 300 వస్తుండడంతో ఈ పనులకు ఆసక్తి చూపుతున్నారు.
నగరంలోని వ్యవసాయ మార్కెట్ పునర్నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మోడల్ మార్కెట్కు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్ను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు రూపొందించగా.. దీనిపై హైదరాబాద్లో రాష్ట్ర వ్య
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టిం ది. పంటకు ఆకుముడత తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించారు. దీంతో ఈసారి కూడా కోటి ఆశలతో మిర్
మార్కెట్లో మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజులోనే తేజా రకం మిర్చి ధర క్వింటాకు రూ.500 తగ్గడంతో అయోమయానికి గురవుతున్నారు.
పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి �
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు చేతికందకుండా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా పంటలపై చీడపీడలు ఉధృతంగా దాడి చేస్తుండడంతో చేసేదేం లేక చేతులెత్తే�
మార్కెట్లో కూరగాయల ధర లు భగ్గుమంటున్నాయి. ఓవైపు వాతావరణం చల్లబడినా.. కూరగాయల ధరలు మాత్రం రోజురోజుకూ పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందకుండాపోతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర విన్నా కొంటే కాదు ధర వింటే�
ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
మిరప సాగు అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. సిరుల దిగుబడి.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో సాగుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో సాగయ్యేది.