సూర్యాపేట మా ర్కెట్కు గురువారం రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను నేపథ్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మూడ్రోజుల పాటు సెలవు ప్రకటించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలోనే మిర్చి రైతుల నుంచి దిగుబడులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో అమలయ్యే ధరలను చెల్లించనున్నది. ప్రస్తుతం అంతర్�
ఆరుగాలం కష్టించే రైతన్న సాగులో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. కాలనుగుణంగా మార్పులను అనుసరించి మెళకువతో పంట దిగుబడిని పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చు తగ్గించే ఉపాయాన్ని
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
మల్చింగ్ పద్ధతిలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం మిర్చి సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారడంతోపాటు వ్యవసాయ బావుల్ల
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.65 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు.
మనం తినే ఆహారంలో ఏ పదార్థం విశిష్ఠత ఆ పదార్థానిదే. ఉప్పు, కారం, నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ఇలా పలు వస్తువులను ఉపయోగించి రుచికరమైన, పసందైన వంటకాలను తయారు చేసే తీరు తెలిసిందే. అటువంటి వంటకాల్లో కారం పాత్ర ప్�
కావలసిన పదార్థాలు బీట్రూట్ ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కారం: రెండు టీస్పూన్లు, గరం మసాలా: �
వరంగల్ : మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు సంతోషిస్తున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశి రకం మిర్చికి రికార్డు స�
వరంగల్: మిర్చి రైతుల పంట పండింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో దేశి మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ రూ. 27 వేలతో రికార్డ్ సృష్టించింది. కాగా, మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ ఈ ధర నమోదు కాలేదని వ�