జైపూర్: పిల్లల చదువుకు ఒంటెలు సహకరిస్తున్నాయి. అవును ఇది నిజమే. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లుగా పిల్లల చదువులు సాగడం లేదు. స్కూళ్లు మూతపడటంతో విద్యకు దూరమైన పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా కేసులు త�
బెంగుళూరు: కోవిడ్ సోకిన చిన్నారుల్లో మరణాలు అరుదుగా ఉన్నట్లు ఓ సర్వే పేర్కొన్నది. ఆగస్టు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కర్నాటకలో 166 మంది కోవిడ్ వల్ల మరణించారు. దాంట్లో ఇద్దరు మాత్రమే చిన్నారు�
అది కూడా వారాంతాల్లోనే చైనా కఠిన నిబంధనలు బీజింగ్, ఆగస్టు 30: పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్లు ఆడుక�
భోపాల్: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు నేలపై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వైద్య అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని బార్వానీలో ఈ ఘటన జరిగింది. స్థానిక జిల్లా ఆసుప
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి | కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లి వస్తున్న స్పీకర్కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించగానే కారు దిగి ఇలా బ్యాటు �
బీజింగ్: ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగి మంటలు అంటుకోగా అందులోని బాలికలను ఆరుగురు శ్రమించి కాపాడారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది. జిన్టియన్ నగరంలోని ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప
జైడస్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి 12 ఏండ్లు దాటిన వారికి వేయవచ్చు దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ న్యూఢిల్లీ, ఆగస్టు 20: జైడస్ క్యాడిలా తయారు చేసిన కరోనా ట
న్యూఢిల్లీ, ఆగస్టు 18: సెప్టెంబరులోగా పిల్లలకు కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి రావచ్చని ఐసీఎంఆర్-జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ఆ టీకా 2, 3వ దశ ట్రయల్స్ 2-18 ఏండ్ల వా�
రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కస�
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్టౌన్ : తల్లిపాలు పిల్లలకు దివ్య ఔషధం వంటివని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ సీడీపీఓ నాగమణి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్ర