వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన మిట్టపల్లి చరణ్ తేజ్(15) పదో తరగతి చద
Shamirpet | కుటంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు బాబు, పాప మృతదేహాలు బయటపడ్డాయి.
Wall collapsed | రాజేంద్రనగర్లోని బాబుల్రెడ్డి నగర్లో(Babul Reddy Nagar) విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి ఇంటి ప్రహరీ గోడ కూలి(Wall collapsed) ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Syed Mustafa Kamal | ఓ వైపు భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. పాక్లో పిల్లలు గట్టర్లలో పని చనిపోతున్నారని పాకిస్థాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ అన్నారు. పాకిస్థాన్ రాజకీయ పార్టీ ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాక
Commits suicide | ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ మాతృమూర్తే తన చేతులతో కన్నబిడ్డల( Children died) ఉసురు తీసింది.
Measles Outbreak | గత రెండు దశాబ్దాలుగా భారత్లో మీజిల్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మీజిల్ కేసులు పెరిగాయి. మైహార్ జిల్లాలో మీజిల్స
సరదాగా గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం చిన్నదర్పల్లిలో చోటు చేసుకున్నది. హన్వాడ ఎస్సై రవినా�
Crime news | జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లికి చెందిన శివ(9) నాలుగో తరగతి గణేష్(9) నాలుగ�
ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం.. ముచ్చటైన జంట.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. అమెరికాలో భర్తకు మంచి ఉద్యోగం.. నెలకు రూ.లక్షల ఆదాయం.. చేతినిండా డబ్బు.. అనివార్య కారణాలతో స్వస్థలానికి వచ్చారు.. భోగభాగ్యాలతో సంతోష�
children died | ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉబ్జెకిస్తాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫార్మాస్య�
ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిల�