man kills wife, sleeps with body | ఆహారం విషయంలో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి తన రెండో భార్యను కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నాడు. భార్య మృతదేహం పక్కనే మంచంపై నిద్రించాడు.
Woman Kills Husband | ఒక మహిళ తన ప్రియుడైన బావతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన ఉన్న మంచంపై పిల్లలతో కలిసి నిద్రించింది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. కోడలుపై మామ అనుమా�
Auto driver | పేరుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యజమాని వజ్జ సునీల్ అనే యువకుడు అతిగా మద్యం సేవించాడు. గ్రామంలో సరదాగా ఆడుకుంటున్న ఆరుగురు విద్యార్థులను ఆటోలో ఎక్కించుకున్నాడు.
UP Accident | రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 8 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్
Supreme Court | దత్తత బిడ్డ కన్నబిడ్డకు ఏమాత్రం భిన్నం కాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మూడు నెలల కంటే పెద్ద వయసున్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళకు ప్రసూతి సెలవును నిరాకరించరాదని తీర్పు చెప్పింది.
కొందరు పిల్లలు ఎంత తిన్నా.. ఇంకా కావాలని అడుగుతుంటారు. పెద్దలు మాత్రం.. ఆహారపదార్థాలు నచ్చి, మళ్లీమళ్లీ తింటున్నారని అనుకుంటారు. అయితే, పిల్లల్లో అధిక ఆకలి.. ప్రేడర్-విల్లీ సిండ్రోమ్ అనే జన్యుపరమైన రుగ్మ�
పిల్లలకు ఏదైనా ఇచ్చినప్పుడు వారు ‘థ్యాంక్స్' చెబుతుంటారు. చిన్నారుల నుంచి ‘థ్యాంక్స్' అనే మాట విని.. పెద్దలు సంబురపడతారు. అయితే, ‘థ్యాంక్స్' చెప్పడం కన్నా.. వారికి ‘కృతజ్ఞత’గా ఉండటం నేర్పించాలని మానసిక �
Karnataka : 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు.
Unmarried Adults: 30 ఏళ్ల లోపు ఉన్న 60 శాతం మంది అవివాహిత యువత.. పిల్లలు వద్దనుకుంటున్నారు. జపాన్ ఫార్మసీ కంపెనీ తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు, కెరీర్పై ఫోకస్ వల్ల పిల్ల�
Woman Gang-Raped | మహిళ పిల్లల ముందే ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఆ మహిళ చెంపపై గట్టిగా కొరికాడు. ఆ గాయం గురించి భర్త ఆరా తీయగా జరిగిన విషయం ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులక�
Tragedy | కుటుంబ కలహాలు మరో ఇంటిని చిదిమేశాయి. ఇద్దరు పిల్లల్ని చంపి, ఓ తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
తలసేమియా చిన్నారుల కోసం ఆలయ ఫౌండేషన్ వలంటీర్లు రక్తదానం చేశారు. ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి పుట్టిన రోజు సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఎల్బీ నగర్ లో ఆదివారం మెగా రక్త�
Children Crying With Mother's Body | రైల్వేస్టేషన్లోని బెంచ్పై ఒక మహిళ మృతదేహం ఉన్నది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటాన్ని కొందరు ప్రయాణికులు గమనించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కారు సీట్లు, బెల్టులు.. అన్నీ పెద్దల కోసమే రూపొందాయి. పిల్లల శరీరాన్ని అవి ఏవిధంగానూ రక్షించలేవు. అందులోనూ, పిల్లలు సీటుబెల్టును ధరిస్తే.. అది వారి మెడ, కడుపు భాగంలోనే ఉంటుంది. దీనివల్ల ప్రమాద సమయంలో తీవ్రమ�
Bengaluru : బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు.