కారు సీట్లు, బెల్టులు.. అన్నీ పెద్దల కోసమే రూపొందాయి. పిల్లల శరీరాన్ని అవి ఏవిధంగానూ రక్షించలేవు. అందులోనూ, పిల్లలు సీటుబెల్టును ధరిస్తే.. అది వారి మెడ, కడుపు భాగంలోనే ఉంటుంది. దీనివల్ల ప్రమాద సమయంలో తీవ్రమ�
Bengaluru : బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు.
ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
Indian man shoots wife, relatives | అమెరికాలో నివసించే భారతీయ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య, ముగ్గురు బంధువులను కాల్చి చంపాడు. భయాందోళన చెందిన ఇరు కటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అల్మారాలో దాక్
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతి పండుగ కు నూతన శోభను తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక బతుకమ్మ ఘాట్ వేదికగా ఏర్పాటు చేసి�
KTR | ఏ బిడ్డ కూడా గుర్తింపు, రక్షణ లేకుండా పెరగకూడదని, ఇందుకోసం ప్రభుత్వం, సమాజం సమన్వయంతో పనిచేయాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు.
Operation Smile | ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించడం, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు చేర్చడం, అనాథ పిల్లలకు పునరావాసం కల్పించడమే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని �
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గత పదిహేళ్లుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ అనాథ వృద్ధులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి దగ్గరవుతున్నారు. మండల కేంద్రంలో�
పదహారేండ్ల లోపు బాలలు సామాజిక మాధ్యమాలను వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిందని, అటువంటి చట్టాన్ని మన దేశంలో కూడా తేవడం గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సలహా ఇచ్చ�
Train Hits Bike | రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man kills children | విడిగా నివసిస్తున్న భార్య కస్టడీకి పిల్లలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోద�