చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, స్కూల్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభించారు. చిన్నారులకు పలకలు, ప్రీ ప్రై
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ లేని ఇల్లు ఊహించడం కష్టం. తెలుగు రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ పేరుతో హైస్కూల్ విద్యార్థుల చేతుల్లోకి మొబైల్ �
Woman Kills 3 Children, Suicide | ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఇంటికి వచ్చిన బంధువు వారి మృతదేహాలను చూసి షాక్ అయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చ�
బడులు మొదలై పది రోజులు దాటింది. పాఠాలు మొదలయ్యాయి. ఇక హోమ్ వర్క్ భారం కూడా పెరుగుతుంది. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు పెట్టే బాధ్యతే కాదు పిల్లలు ఆ సిలబస్ని అర్థం చేసుకోవడం, చదవడంలో సంతోషంగా ఉన్నారా? ఒత
వానా కాలం ప్రారంభమై 15 రోజులు గడిచినా చినుకు రాక నేల చిత్తడిగాక రైతులు దిగాలుగా చూస్తుండగా పిల్లలు దేవుల్లతో సమానమని వారి చేతైనా కప్పతల్లి ఆట ఆడిద్దామనుకున్నారో ఏమో వారి ఆటతో గ్రామస్తులు ముచ్చటపడ్డారు.
Man Tortures Wife | విడిగా నివసిస్తున్న భార్యకు పలువురితో సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించాడు. ఆమె ఇంటికి చేరుకుని పిల్లల ముందే దారుణంగా హింసించాడు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. జుట్టు కత్తిరించాడు. ఆమెతో బలవంతంగ�
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరింది. 15 ఏండ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వాడకంపై నిషేధం విధించింది. దీంతో 15 ఏండ్లలోపు పిల్లలు ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్�
విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్కారు బడిలో పిల్లలను చేర్పిస్తే రూ.2వేల నగదు అందజేస్తానని సర్పంచ్ జీల రాజు యాదవ్ ప్రకటించారు. శానగొండ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలానికి వెళ్లి కూలీలకు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.