రాష్ట్రంలో ‘ఆపరేషన్ స్మైల్ 9’ కార్యక్రమం ద్వారా 2,814మంది పిల్లలకు విముక్తి లభించింది. బాల కార్మికులు, తప్పిపోయిన, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ను చేపట్టిన విషయం �
దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
Shravana | పిల్లల చెవికి వినికిడి యంత్రాన్ని తొడిగి శబ్దాల నుంచి పదాలు, భాష దాకా నేర్పించే సంస్థ ఇది. ‘శ్రవణ’ దీనిపేరు. మాటలురాని పిల్లల్ని మాట్లాడించడమే దీని లక్ష్యం. పైసా తీసుకోకుండా సేవ చేయడమే ఈ సంస్థ గొప్పద�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామానికి చెందిన ఆలేటి ఆటం అనే వ్యక్తి 1999లో ఆలేటి ఆటం వరల్డ్ దాన ధర్మ ధార్మిక పీఠం పేరుతో ఓ అనాథ ఆశ్రమాన్ని స్థాపించాడు.
మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ �
కొంతమంది పిల్లలు పుట్టుకతోనే చెవిటివారిగా పుడుతారు. చెవిలో శబ్దాన్ని గ్రహించి దానిని మెదడుకు తీసుకెళ్లే ‘కాక్లియా’ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శబ్దాలేవీ వినిపించవు.
చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
రెండేండ్లపాటు కొవిడ్ మహమ్మారి పిల్లల చదువులను దెబ్బతీయడంతోపాటు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మార్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు అనివార్యంగా స్మార్ట్ఫోన్లు చేతికివ్వాల్సి వ�
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�