Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
పిల్లలను పెంచడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక సవాలుగా ఉంటుంది. పాత రోజుల్లో భయం, శిక్షల ద్వారా క్రమశిక్షణ అమలు చేసేవారు. చైల్డ్ సైకాలజీ, మోడరన్
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�
పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
Man jumps Into Yamuna With Children | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇది తెలిసిన ఆమె భర్త నలుగురు పిల్లలతో కలిసి నదిలోకి దూకాడు. పోలీసులు వారి కోసం ఆ నదిలో గాలిస్తున్నారు.
Cough Syrup Kills 2 Children | ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ �
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
Man Kills Wife In Front Of Children | ఒక వ్యక్తి తన భార్యపై అనుమానించాడు. పిల్లల ముందే కత్తితో పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యను హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.
కాలేయాన్ని కబళించే ఫ్యాటీ లివర్.. ఇప్పుడు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తున్నది. ఆరుబయటి ఆహారానికి అలవాటు పడిన చిన్నారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకప�
సిగ్గు... సిగ్గు... పాపం పసివాళ్లు అని చూడకుండా... ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం