పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం పోలీసు సంక్షేమంలో కీలక భాగమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన లేకుండా చేస్తే పోలీసులు విధులపై మరింత దృష్టి సారించగలరని పేరొన్నార
Truck-Pickup Van Collision | వేగంగా ప్రయాణించిన ఒక వ్యాన్, పెట్రోల్ బంకు నుంచి బయటకు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాన్లో ఉన్నవారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డ�
Woman Wrestler Jumps From Fort | జాతీయస్థాయి మహిళా రెజ్లర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చారిత్రక కోట పైనుంచి లోయలోకి దూకారు. మహిళా రెజ్లర్, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉ
Anganwadi Centre | అంగన్ వాడీ సెంటర్లో ఆయా గన్నేరు ఆకులు పడిన ఆహారాన్ని పిల్లలకు వడ్డించింది. అంతేకాదు ఈ విషయం బయటికి పొక్కకుండా మూడు రోజులుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యం చేయించడం గమనార్హం.
Nepali teacher : నేపాల్ ఆకస్మిక వరదల నుంచి 1,643 మంది పిల్లల్ని కాపాడారు ఒక స్కూల్ టీచర్ కం ప్రిన్సిపాల్. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే అంతమంది ప్రాణాలతో బయటపడగలిగారు.
అక్రమ దత్తత పేరిట ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకున్న చిన్నారుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం ఎంతమందిని సంరక్షణలోకి తీసుకున్నది? �
కొందరు తల్లిదండ్రులు.. తమ ఆహారపు అలవాట్లను పిల్లలపైనా రుద్దుతారు. శాకాహారులైతే.. మాంసా హారాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఇక వీగన్లు.. పాలు, పెరుగు లాంటివి కూడా పిల్లలకు అందివ్వరు. ఇలాంటి సందర్భాల్లో పి�
Children Dead, Fall ill | మధ్యప్రదేశ్లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహి�
Chandipura virus | గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 22 మంది పిల్లలు మరణించారు. మరో ఏడుగురు పిల్లలు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో ఉంటున్న ఇద్దరు చిన్నారులను వీడియో కాల్ ద్వారా తల్లితో మాట్లాడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన జంటకు 2015లో వివాహమైంది.
పెద్దపల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 నేషనల్ కౌన్సిల్ సభ్యులు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ అంకరి ప్రకాష్, టెంజు పె�
చిగురుమామిడి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని సర్పంచ్ ఆకవరం భవాని, మండల విద్యాధికారి జయప్రద, స్కూల్ కాంప్లెక్స్ శనివారం ప్రారంభించారు. చిన్నారులకు పలకలు, ప్రీ ప్రై
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ లేని ఇల్లు ఊహించడం కష్టం. తెలుగు రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ పేరుతో హైస్కూల్ విద్యార్థుల చేతుల్లోకి మొబైల్ �