పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
Man jumps Into Yamuna With Children | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇది తెలిసిన ఆమె భర్త నలుగురు పిల్లలతో కలిసి నదిలోకి దూకాడు. పోలీసులు వారి కోసం ఆ నదిలో గాలిస్తున్నారు.
Cough Syrup Kills 2 Children | ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ �
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ
Woman Thrashes Children | పిల్లలు తమ తల్లిని చికెన్ కావాలని అడిగారు. ఆగ్రహించిన ఆమె చపాతీ కర్రతో వారిని కొట్టింది. దెబ్బలు తాళలేక కుమారుడు మరణించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
Man Kills Wife In Front Of Children | ఒక వ్యక్తి తన భార్యపై అనుమానించాడు. పిల్లల ముందే కత్తితో పొడిచి ఆమెను చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. భార్యను హత్య చేసినట్లు చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.
కాలేయాన్ని కబళించే ఫ్యాటీ లివర్.. ఇప్పుడు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తున్నది. ఆరుబయటి ఆహారానికి అలవాటు పడిన చిన్నారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, సరైన వ్యాయామం లేకప�
సిగ్గు... సిగ్గు... పాపం పసివాళ్లు అని చూడకుండా... ప్రాచీన కళలకు జీవం పోస్తున్నారని అభినందించకుండా.. అధికార పార్టీ నేత ఒకరు అక్కసు వెళ్లగక్కిన అమానవీయ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో ఆదివారం
Couple Kills Children, Plan To Suicide | తమ పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకోవాలని భార్యాభర్తలు ప్లాన్ వేశారు. తొలుత ఇద్దరు పిల్లలను చంపారు. ఆ తర్వాత భర్త ఆత్మహత్య చేసుకోగా భార్య బతికిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను అ�
నిమ్స్ దవాఖానలో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె శస్త్ర చికిత్సలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో త�
మా అన్నయ్య కొడుక్కి ఇప్పుడు ఆరేండ్లు. ఆ బాబుకు ఇటీవల బాగా వాంతులయ్యాయి. పసరు రంగులోనూ అయ్యాయి. తీవ్ర జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ను సంప్రదిస్తే పొట్టలోపల ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఆపరేషన్ చేశారు. పొట�
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
Husband Refuses Money For 'Gutkha' | గుట్కాకు అలవాటుపడిన మహిళ వాటి కోసం భర్తను డబ్బులు అడిగింది. అతడు నిరాకరించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తనతో పాటు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది.