ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఓ గ్రామంలో ప్రసూతి సౌకర్యాలు లేకపోవడంతో ఓ నిండు గర్భిణి 6 కిలోమీటర్లు నడిచి అనారోగ్యంతో కన్నుమూసింది. సుదీర్ఘ నడక వల్ల ఆమె కడుపులోని శిశువు కూడా చనిపోవడం ఆమె కుటుంబంలో తీరని వ�
గొంతులో గుడ్డు ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని చైతన్యనగర్కాలనీకి చెందిన పాండుక�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాజులమడుగు గ్రామానికి చెందిన గర్భిణి టేకం జంగుబాయి (30) ప్రసవ సమయంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కన్నాపూర్ జీపీ పరిధి�
నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బలాంగీర్ రాష్ట్రం బంబులియాబన్కు చెందిన రాజు మహకూర్ కుటుంబం బతుక�
ప్రమాదవశాత్తు స్కూల్ గేటు పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్లోని ఎంపీపీ స్కూల్లో అలకంటి అజయ్(6) ఒకటో తరగతి చదువు�
గొంతులో ఉడకబెట్టిన గుడ్డు ఇరుక్కొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్కు చెందిన తిరుపతయ్య (65) లింగాల మండలం అప్ప
Hanumakonda | ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి చిన్నారి గడిపె అస్మిక(3) మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో చోటుచేసుకుంది.
విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్త
Rajanna siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు(School bus) కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం(Child died) చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్లో (Mustabad) చోటు చేసుకుంది. వివరాల్లో