నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెం�
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బలాంగీర్ రాష్ట్రం బంబులియాబన్కు చెందిన రాజు మహకూర్ కుటుంబం బతుక�
ప్రమాదవశాత్తు స్కూల్ గేటు పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్లోని ఎంపీపీ స్కూల్లో అలకంటి అజయ్(6) ఒకటో తరగతి చదువు�
గొంతులో ఉడకబెట్టిన గుడ్డు ఇరుక్కొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్కు చెందిన తిరుపతయ్య (65) లింగాల మండలం అప్ప
Hanumakonda | ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి చిన్నారి గడిపె అస్మిక(3) మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో చోటుచేసుకుంది.
విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్త
Rajanna siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు(School bus) కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం(Child died) చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్లో (Mustabad) చోటు చేసుకుంది. వివరాల్లో
డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర ఒకటో తరగతి చదువుతున్నది.
డెంగ్యూ తో ఓ చిన్నారి గురువారం మరణించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటకు చెందిన జన్నె రాజు కుమార్తె సాయిశ్రీ(6)కి ఇటీవల జ్వరం రావడంతో పరకాలలోని ప్రైవేట్ దవా
: హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనిత్య (12) డెంగ్యూతో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యు ల వివరాల మేరకు.. శ్రీనిత్య కు టుంబం ప్రస్తుతం వరంగల్లో న�
గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. నిద్రలో లేచి గుడిసె నుంచి బయటకువచ్చిన బాలుడిని అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు దాడిచేసి చంపాయి. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది.