అప్పటివరకు సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. కాలువలో పడి కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కుటుంబీకులు, స్థానికులు, తెలిపి
తల్లి కండ్ల ముందే కన్న కూతురు కన్ను మూసింది. ఆడుకుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన�
బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులద
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�
విష జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘట న వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవా రం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూల మహేందర్-శ్రీలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ (
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడ కూలిపడడంతో చిన్నారి మృతి చెం దగా మరో నలుగురికి గాయాలైన సంఘటన అయిజలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని 14వ వార్డులో చాకలి నర్సింహులు
వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారి కూలర్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆర్మూర్ పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థా�
పురిటిలోనే పసికందు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. గట్టు మండలం బోయాలగూడెంకు చెందిన సుజాత పురిటి నొప్పులు రావడంతో సోమవారం ప్రభు
ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులతోపాటు ఆరేండ్ల చిన్నారి సంగీత ఎగిరిపోయి పక్కింటి స్లాబ్పై పడింది. దీంతో గాయాలైన చిన్నారికి దవాఖానలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన మెదక్ �