కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి సంబంధించి నివేదిక రావాల్సి ఉన్నదని, దాని ఆధారంగానే అవసరమైతే మర్డర్ కేసు నమోదు చేస్తామని నాగర్కర్నూల్ ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ తెలిపారు. దాడి జరగడం వల్లే చిన్నార
నాగర్ కర్నూల్లో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్రూపునార్ డిమాండ్ చేశారు. బాలిక మృతికి నిరసనగా బుధవారం ఆసిఫాబాద్లో రజక సంఘం ఆధ్వర్యంల�
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణించిన విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిపాక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యా యి. గత 18వ తేదీన జరిగిన ఘర్షణలో పసికందు తీవ్రంగా
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చోటుచేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలోని బీసీ కులసంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరుపై, పోలీసుల ఉదాస�
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర జాతరలో పసికందు హత్య, రజక దంపతులపై జరిగిన దాడి ఘటనపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యు డు, సంఘం జాత�
కుమ్మెర జాతరలో పసిబిడ్డను పోగొట్టుకున్ను బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా, అక్కడి పోలీసులు నిందితుల పక్షాన కొమ్ముకాస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కులం, మతం పేరుతో,
దైవ దర్శనం కోసం వెళితే కాంగ్రెస్ గూండాలు ఓ కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన వారిని వదిలేసి ఉల్టా బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిం
Arrest Demand | మండలంలోని కుమ్మెర గ్రామం మల్లన్న స్వామి ఆలయం వద్ద ఈనెల 18న జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రెండు నెలల పాప కుటుంబాన్ని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదివారం పరా
అప్పటివరకు సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. కాలువలో పడి కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. ఉన్న ఒక్కగానొక్క కూతురు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కుటుంబీకులు, స్థానికులు, తెలిపి
తల్లి కండ్ల ముందే కన్న కూతురు కన్ను మూసింది. ఆడుకుంటున్న బిడ్డ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన�
బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కు వెళ్లాల్సిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో మృత్యుఒడికి చేరింది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం కొలిమికుంటకు గ్రామానికి చెందిన పంజాల కొమురెల్లి పల్లవి దంపతులద
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�
విష జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘట న వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవా రం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూల మహేందర్-శ్రీలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ (