కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి చిరంజీవి(30) అనే యువకుడి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండి రాజేశ్ తెలిపారు. మార్చి 1న సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ బావి �
ప్రభుత్వ నిర్లక్ష్యానికి అధికారులు పట్టింపులేమి తోడవడంతో యూరియా (Urea) కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వ
వ్యవసాయ బావి| జిల్లాలోని చిగురుమామిడి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని చినముల్కనూరు వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడింది. గురువారం ఉయందం కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుత�
ఎవరూ రాకపోవడంతో తరలించిన మనుమండ్లు కరీంనగర్ జిల్లా రేకొండలో అమానవీయ ఘటన చిగురుమామిడి, మే 1 : కరోనా విళయతాండవం చేస్తున్నవేళ బాధిత కుటుంబాల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనాతో ఎవరైనా మృతిచెంది�