సీఎం కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఐదోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని వరంగల్ పశ్చిమ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధీమాగా చెప్పారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో 80.70. హనుమకొండ జిల్లాలో 66.38 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా నర్సంపేటలో 87.89 శాతం, పరకాలలో 83.76, వర్ధన్నపేటలో 80.22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉదయం మందకొడ�
పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల�
ఒకరి కోసం అందరం.. అందరి కోసం ఒకరు అనే నినాదంతో సంఘాలు సంఘటితంగా పని చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంల�
మైనార్టీల సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుద్దూస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముస్లింల ఆ�
చారిత్రకమైన వరంగల్కు హైదరాబాద్ కంటే గొప్ప చరిత్ర ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని డీ
ఈనెల 9న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హనుమకొండ నగరానికి వస్తున్నారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధ
మరోసారి గెలుస్తా.. గులాబీ జెండా ఎగురవేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీ�
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పురోగతి పనులపై బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా చైర