వర్షాల నేపథ్యంలో అధికార, పాలకవర్గాలు అప్రమత్తమయ్యాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, ఇతర జల వనరులు నిండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లోకి ఇంకా వరద అలాగే ఉంది.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు రాష్ట్ర మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన ముందుగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ హబ
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీని�
గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్లోని పోచమ్మకుంట కేయూ మొదటి గేట్ ఎదుట ఉన్న జంగ భద్రయ్యకాలనీలో సోమవారం 80 మందికి చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాలనీ వాసులు తమ ఇళ్ల ముందు ముగ్గు�
పోచమ్మమైదాన్, మార్చి బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 11, 29 డి
విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది.. ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంపై అకసు వెల్లగకుతున్న బీజేపీతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తేలిపోయింది.. కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే తెలంగాణకు తీరని నష్టం తప�
ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భ�
ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, బీసీలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ న�
Hanumakonda | రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షల మేరకు పని చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ ప్రాంతానికి చెందిన లబ్ధిదారులకు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి �