ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆమె వ�
మార్చి 15న పట్నం మహేందర్రెడ్డి చీఫ్విప్ అని సీఎస్ ఉత్తర్వులిచ్చారు. అలాంటప్పుడు జూన్ 2, ఆగస్టు 15, సెప్టెంబర్ 17 సందర్భంగా జెండా ఆవిష్కరణలకు వెళ్లే అతిథిగా ఆయనను ఎమ్మెల్సీగా ఎందుకు చూపించారు. ఒకే వ్యక్�
గల్ఫ్ మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీఆర్జీటీఏ, టీఆర్టీయూ టీఎస్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ ఎంఎల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్�
సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జాతర సందర్భంగా లష్కర్లో అధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని బంతిపూలతో �
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యా ప్తంగా వివిధ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా మ హబూబ్నగర్ జిల్లా పోలీస్ బాస్గా జానకి ధరావత్ను నియమి�
కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేశ్ వీ పాటిల్ను భద్రాద్రి కొత
ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్�
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెండు నెలల క్రితం ఓ అధికారితో మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన ఫోన్ సంభాషణ వాయిస్ రికార్డు లీక్ కావడం కలకలం సృష్టించింది. మంత్రి చేసిన వ్యాఖ్య
Chief Secretary Shantikumari | ఈ నెల 12వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సు ను నిర్వహించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ల�
రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రా�
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన పలువురు రాజీనామాలు చేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా అదేబాట పట్టారు. తమ రాజీనామా లేఖలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపిం�