దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించినట్టు ప్రకటించడం తీవ్ర గందరగోళానికి, విమర్శలకు దారితీసింది.
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య బుధవారం పునరుద్ఘాటించిన దరిమిలా తనకు వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిర్వేదంగా వ్యాఖ్యానించా
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో వీఐపీల ప్రత్యేక వైమానిక ప్రయాణ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. రెండేళ్లకు 34 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయినట్టు పబ్లిక్ వర్క్స్ శాఖ వెల్లడించింది. కర్ణాటక లెజిస్లేటివ్ క�
: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అయిదింట నాలుగువంతులు గ్యారెంటీల అమలు, సిబ్బంది జీతాలు, రుణ బకాయిలు, సబ్సిడీల చెల్లిం�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా స్కామ్ కొత్త మలుపు తిరిగింది. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి ముడా సేకరించిన భూమిలో తనకు కూడా వాటా ఉందని పేర్కొంటూ జమున అనే మహిళ స్థానిక కోర్�
వరుస అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మద్యం వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్ కొన్ని వందల కోట్ల అవినీ�
మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు విచారించారు.
ముడా భూమి కుంభకోణానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలో ఈడీ అధికారులు మైసూర్లోని ముడా కార్యాలయంలో రెండో రోజైన శనివారం �
కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోగా, విపక్ష బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక దస్ర్తాలు మాయమైనట్టు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన డీజీపీ అలోక్ మోహన్ను కలిసి పట్ట�
ముడా భూ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరు ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు ఫిర్యాదుదారులలో ఒకరైన ప్రదీప్ కుమార్ ఎస్పీ ఆరోపించార
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంల
కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట రసకందాయంలో పడింది. సీఎం పీఠంపై తమకున్న ఆసక్తిని సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను ఏ విధంగా అర్హుడిని కాదో చెప్పాలంటూ హోం మంత్రి డాక్టర్ జ�
కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ